నందిగామ మండలం ఎంపీడీవో కార్యాలయ భవనం స్లాబ్ నిర్మాణ పనుల ప్రారంభం
ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
On
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్18:నందిగామ మండల కేంద్రంలో లో నూతనంగా నిర్మిస్తున్న ఎంపీడీఓ కార్యాలయం భవనం స్లాబ్ నిర్మాణ పనుల ప్రారంభం జరిగింది. స్లాబ్ నిర్మాణ పనుల కార్యక్రమాలను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జంగ నర్సింహులు, మాజీ ఎంపీటీసీ కుమారస్వామి గౌడ్, కొమ్ము కృష్ణ, చంద్ర పాల్ రెడ్డి, రాం రెడ్డి, శంకరయ్యచించేటి, కృష్ణ గౌడ్, బోమ్మ గళ్ళ నర్సింలు, ఎర్రగారి రమేష్, రామస్వామి గౌడ్, జంగయ్య గౌడ్, గంగిశెట్టి శ్రీశైలం, జంగారి రాములు, తడకల జంగయ్య, కాంట్రాక్టర్ బిక్షపతి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
19 Apr 2025 14:57:58
సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే అంత మంచిది అవసరం మేరకు మాత్రమే సెల్ ఫోన్ ఉపయోగించాలి