నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
నమస్తే భారత్ :-కురవి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని కురవి మండల నమస్తే తెలంగాణ రిపోర్టర్ సంగెం నాగరాజు కూతురు శ్రీ ధరణి వివాహ వేడుక మహబూబాబాద్ ,డోర్నకల్ రోడ్ లోని,(RC) రవిచంద్ర కన్వెన్షన్ లో జరుగగా,ఈ యొక్క వివాహ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న కొత్త దంపతులు శ్రీ ధరణి- రవిచంద్ర లకు సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న కురవి మండల మాజీ ఎంపీపీ పద్మ రవి నాయక్, కురవి మండల బిఆర్ఎస్ అధ్యక్షులు తోట లాలయ్య,TUWJ(IJU)జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, బోడ శ్రీను నాయక్,నెహ్రూ నాయక్,అల్లూరి కిషోర్ వర్మ, మన్యు ప్యాట్నీ, రాజు నాయక్, సూరయ్య, బద్రు, బాదే నాగయ్య ,కల్లెపు శ్రీను,బస్వ శ్రీను,తదితరులు తదితరులు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
