సంగంబండ గ్రామంలో PACS (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం )ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు ప్రారంభంచేసిన మార్కెట్ కమిటి ఛైర్మెన్ గవినోళ్ల రాధా లక్ష్మారెడ్డి

సంగంబండ గ్రామంలో PACS (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం )ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు ప్రారంభంచేసిన మార్కెట్ కమిటి ఛైర్మెన్ గవినోళ్ల రాధా లక్ష్మారెడ్డి

నమస్తే భారత్ 16/4/2025/ నారాయణపేట జిల్లా : ఈ సందర్బంగా రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకరావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం క్వింటాలుకు 2320 చెల్లిస్తున్నట్లు తెలిపారు కొనుగోలు చేసే  సమయంలో  రైతులకు ఎలాంటి ఇబ్బందులు  కలగకుండా  చుసుకోవాల్సిందిగా  PACS   సభ్యులకు సూచించారు ఈ కార్యక్రమంలో, రాములు సార్, పిఎసి ఎస్, డైరెక్టర్ మహాదేవప్ప  మరియు గ్రామ పెద్దలు యువకులు రైతులు కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కృషి మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కృషి
* నూతన భవనాల నిర్వహణను అధికారులు పర్యవేక్షించాలి* కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని* రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
సార భద్రమ్మ పార్దివ దేహాన్ని  పూలమాలవేసి నివాళులర్పించిన  గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్
సమాజా నిర్మానంలో జర్నలిస్టుల పాత్ర కీలకం 
నందిగామ మండలం ఎంపీడీవో కార్యాలయ భవనం స్లాబ్ నిర్మాణ పనుల ప్రారంభం
ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్‌లో ఉత్తమ స్థానంలో నిలిచిన పెంబి బ్లాక్. 
ఎంకన్నగూడ తాండా సేవాలాల్ గుడికి బీజేపీ నేత అందే బాబన్న రూ.25,000 విరాళం
జనసేవలో అంకితభావానికి గౌరవం... డాక్టర్ వెంకన్న బాబుకు విశిష్ట పురస్కారం