రిపోర్టర్ జిన్నా లచ్చయ్య ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ నాయకులు నూకల అభినవ్ రెడ్డి
On
నమస్తే భారత్ :-మరిపెడ ఇటీవల ప్రమాదంలో గాయ పడిన రిపోర్టర్ జిన్నా లచ్చయ్యను మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రం లొని అబ్బాయిపాలెం గ్రామంలో గురువారం నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు నూకల అభినవ్ రెడ్డి గారు పరామర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు, లచ్చయ్య త్వరలోనే కోలుకుని తన వృత్తిలో మునపటి వలే చురుకుగా పాల్గొని సమాజ సేవలో భాగం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా వారి వెంట మాజీ సర్పంచ్ పానుగోత్ రాంలాల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెంచు అశోక్, అలువాల ఉపేందర్, గుండాగాని బాబురావు, గుండగాని సుందర్ తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Apr 2025 18:13:12
* నూతన భవనాల నిర్వహణను అధికారులు పర్యవేక్షించాలి* కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని* రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే