Category
రంగారెడ్డి
రంగారెడ్డి 

పంచాయతీలకు సమ్మె సెగ.. అలియాబాద్‌లో వంట వార్పుతో నిరసన

పంచాయతీలకు సమ్మె సెగ.. అలియాబాద్‌లో వంట వార్పుతో నిరసన శామీర్‌పేట, ఏప్రిల్‌ 5 : గ్రామ పంచాయతీలకు కార్మికుల సమ్మె సెగ తగిలింది. గత 5 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో పంచాయతీ కార్మికులు సమ్మె బాట పట్టారు. విధులు పక్కన బెట్టి పంచాయతీ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతుందగా అలియాబాద్‌లో వంట వార్పుతో సహపంక్తి భోజనాలు చేశారు.ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని శామీర్‌పేట,...
Read More...
రంగారెడ్డి 

యూరియా లారీ బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

యూరియా లారీ బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కేశంపేట : యూరియా లారీ బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన ఘటన కేశంపేట మండలంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం యూరియా లోడ్‌తో షాద్ నగర్ నుంచి కొత్తపేట వైపు వస్తున్న లారీ అల్వాల – తులవానిగడ్డ గ్రామాల శివారులో గల మూలమలుపు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా...
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

ప్రశాంత్ హౌస్ అరెస్ట్ అని తెలియగానే ఇంటికి కదిలిన బీసీ సైన్యం…

ప్రశాంత్ హౌస్ అరెస్ట్ అని తెలియగానే ఇంటికి కదిలిన బీసీ సైన్యం… నమస్తే భారత్ షాద్ నగర్ : బీసీ హక్కుల కోసం పోరాడే గొంతుకలను అణచివేయాలని చూస్తే, బీసీ సేన గుండె చల్లబడదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ( హెచ్ సి యు) లో 400 ఎకరాల భూమిని అమ్ముతూ, దీనిపై ప్రశ్నించే వారిని హౌస్ అరెస్ట్ చేయడం అప్రజా స్వామిక చర్య. ప్రజా హక్కుల కోసం...
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

కిషన్ నగర్ బిజెపి ఇంచార్జ్  ఎస్సీ మోర్చా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు విట్యాల నరసింహ

కిషన్ నగర్ బిజెపి ఇంచార్జ్  ఎస్సీ మోర్చా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు విట్యాల నరసింహ నమస్తే భారత్,షాద్ నగర్ : మంగళవారం రంగరెడ్డి జిల్లా కిషన్ నగర్ గ్రామంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చాలా కీలక పాత్ర వహిస్తుంది అంటే ధాన్యం సేకరించినప్పటినుండి మీ ఇంటి వద్దకు చేరేవరకు అన్ని ఖర్చులు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అందరికీ అందించే 6 కిలోల బియ్యం లో 5  కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం...
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

కార్పొరేట్ల కొరకే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అందుకే ఈ అక్రమ నిర్బందాలు, ఆంక్ష‌లు. 

కార్పొరేట్ల కొరకే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అందుకే ఈ అక్రమ నిర్బందాలు, ఆంక్ష‌లు.  నమస్తే భారత్,షాద్ నగర్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కార్పొరేట్లకు అప్పజెప్పడానికి పథకాన్ని రూపొందించారని, అందులో భాగంగానే వర్సిటీలో ఘోరమైన నిరంకుశ, నిర్బంధ అక్రమ పాలన కొనసాగుతోంద‌ని కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ అన్నారు..  యూనివర్సిటీ లో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలుగు మొదటి పండగ ఉగాది రోజు దొంగల్లా...
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం 

పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం   ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిచడమే ప్రజా ప్రభుత్వం ఉదేశ్యం ఎమ్మెల్యే
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి  షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నమస్తే భారత్,షాద్ నగర్ : రానున్న వేసవి దృష్ట్యా మున్సిపాలిటీ పరిధిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  అధికారులను ఆదేశించారు.సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తూరు మున్సిపాలిటీలో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులకు...
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

ఉగాది వేడుకలలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఉగాది వేడుకలలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్   నమస్తే భారత్,షాద్ నగర్ : రవీంద్ర భారతి లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచాంగ శ్రవణం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క , మంత్రి జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ,షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

షాద్ నగర్‌లో బీసీ సేన ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా.

షాద్ నగర్‌లో బీసీ సేన ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా. నమస్తే భారత్,షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో బీసీ సేన షాద్ నగర్ మహిళా అధ్యక్షులు బాస వరలక్ష్మి  ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి & పంచాంగ శ్రవణం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని ఉగాది పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ...
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

బాబన్నా ఇంట్లో పచ్చడి స్వీకరించిన బీజేపీ నేతలు!

బాబన్నా ఇంట్లో పచ్చడి స్వీకరించిన బీజేపీ నేతలు! నమస్తే భారత్,షాద్ నగర్ : తెలుగువారి సంప్రదాయ పండుగ ఉగాది సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబన్నా నివాసంలో ఉగాది పచ్చడి తాగుతున్న బీజేపీ యువ నాయకులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్, బీజేపీ కేశంపేట జనరల్ సెక్రటరీ పద్మ కృష్ణయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఉగాది పండుగ కొత్త ఆశలను, సంతోషాన్ని తీసుకువస్తుంది....
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

పత్రికలు నిష్పక్షపాతంగా ఉండాలి సామాజిక వేత్త డా.కొమ్ము వెంకన్న బాబు

పత్రికలు నిష్పక్షపాతంగా ఉండాలి సామాజిక వేత్త డా.కొమ్ము వెంకన్న బాబు నమస్తే భారత్,షాద్‌నగర్,: దినపత్రికలు, న్యూస్ ఛానళ్లు నిష్పక్షపాతంగా వ్యవహరించి, వాస్తవాలను నిర్భయంగా వెలుగులోకి తేవడంలో ఒక లెజెండ్‌గా నిలవాలని ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు అన్నారు.ఆదివారం షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ సాయి బాలాజీ వెంచర్ లో తెలంగాణ లెజెండ్ తెలుగు దినపత్రిక & న్యూస్ ఛానల్ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది....
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

ఇస్లాంలో అత్యంత పవిత్రమైన పర్వదినం రంజాన్ 

ఇస్లాంలో అత్యంత పవిత్రమైన పర్వదినం రంజాన్  గంట్లవెల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఆవ  జగన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
Read More...