అఖిల భారత ప్రగతి శీల విద్యార్థి సంఘం.134 వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది
తేదీ, ఏప్రిల్, 14, 2025
నమస్తే భరత్ నిర్మల్ జిల్లా : భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామం లోని AiPSU విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటి కోశాధికారి ఆనంద్ కుమార్ ఆద్వర్యంలో డా బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి 134 వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లోని AiPSU రాష్ట్ర కోశాధికారి చాకటి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ డా బాబా సాహెబ్ అంబేద్కర్ అంటరాని తనానికి వ్యతిరేకంగా కులవివక్ష కు వ్యతిరేకంగా భారత దేశ ప్రజాస్వామ్యం లోని ప్రజల న్యాయం కోసం అలుపెరుగని పోరాటం చేసిన వ్యక్తి డా బాబా సాహెబ్ అంబేద్కర్ మరియూ స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని పరిపాలించడం కోసం ఒక గ్రంథం అవసరం వచ్చింది ఆ గ్రంథమే భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి మతోన్మాద ధర్మ శాస్త్ర రాజ్యాంగాన్ని అమలులోకి తిసుకొస్తం అన్నటు వంటి వారికి వ్యతి రేకంగా పని చేసి భారత రాజ్యాంగం నీ కాపాడు కోవాలని భారత దేశ పౌరులందరికీ వినవిస్తున్నాను
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
