Category
మహబూబాబాద్
TS జిల్లాలు   మహబూబాబాద్ 

తొర్రూరు లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వంద పడకల ఆసుపత్రి తొర్రూరు కేంద్రాల్లోనే నిర్మించాలి

తొర్రూరు లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వంద పడకల ఆసుపత్రి తొర్రూరు కేంద్రాల్లోనే నిర్మించాలి నమస్తే భారత్ :-తొర్రూరు : తొర్రూరు ప్రజలకు అందుబాటులో వంద పడకల ఆసుపత్రి నిర్మించాలని, వామపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు  తొర్రూర్ ప్రాంత సమస్యల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఈ ప్రాంత సమస్యలన్నీటిని పరిష్కరించాలని కోరుతూ, పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది.....
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచడం పై కృతజ్ఞత తెలిపిన  తెలంగాణ మరిపెడ మండల కాంగ్రెస్ యువ నాయకుడు గంధసిరి బిక్షపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు 

రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచడం పై కృతజ్ఞత తెలిపిన   తెలంగాణ మరిపెడ మండల కాంగ్రెస్ యువ నాయకుడు గంధసిరి బిక్షపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు  నమస్తే భారత్ :-మరిపెడ  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది.రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుల గడువును ప్రభుత్వం పెంచింది.ఏప్రిల్‌ 14 వరకు గడువు పెంచిన తెలంగాణ సర్కార్‌ అప్పటి వరకు ఆన్లైన్ చేసుకోవచ్చని చెప్పడం తో దరఖాస్తు దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా రేషన్‌కార్డు ఉన్నవారికి ఆదాయ ధృవీకరణపత్రం అవసరం...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

ప్రజా పంపిణీ ప్రజా పాలన కార్యక్రమంలో సన్న బియ్యం పంపిణీ

ప్రజా పంపిణీ ప్రజా పాలన కార్యక్రమంలో సన్న బియ్యం పంపిణీ నమస్తే భారత్ :-నెల్లికుదురు  మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం లొని రావిరాల గ్రామంలో ప్రజా పంపిణీ ప్రజా పాలన కార్యక్రమంలో సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగినది తొర్రూర్ వ్యవసాయం మార్కెట్ తెలంగాణ రాష్ట్ర తొలి వైస్ చైర్మన్ జిలకర యాలాద్రి  గ్రామ డీలర్ కత్తుల గిరిజ  పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గోరంట...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

కోరుకొండ పల్లి  గ్రామం లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన  మహబూబాబాద్ శాసనసభ్యులు  డాక్టర్ భూక్యా మురళి నాయక్ 

కోరుకొండ పల్లి  గ్రామం లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన   మహబూబాబాద్ శాసనసభ్యులు  డాక్టర్ భూక్యా మురళి నాయక్  నమస్తే భారత్ :-కేసముద్రం  ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకంఎమ్మెల్యే మురళి నాయక్ రాష్ట్రంలోని ప్రతి పేదవారి ఇంటికి సన్న బియ్యం చేరాలన్న  చారిత్రాత్మక పథకాన్ని ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి  శ్రీకారం చుట్టారు,నేడు కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామంలో ప్రజా ప్రభుత్వం పేదవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యం అందజేసే...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

దుర్గమ్మ ఆశీస్సులతో చల్లగా ఉండాలి

దుర్గమ్మ ఆశీస్సులతో చల్లగా ఉండాలి  అడిగితే లేదనకుండా సహాయం చేసే సహృదయుడు చిలువేరు సమ్మి గౌడ్ మాజీ వార్డు సభ్యులు బద్రు నాయక్  మండలంలోని పలు ఆలయాలకు విరాళాలు అందజేసిన మనసున్న వ్యక్తి సమ్మయ్య గౌడ్ - మాజీ వార్డు సభ్యులు బాలు నాయక్
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

లేబర్ కార్డులను రెన్యువల్ చేసుకోవాలి

లేబర్ కార్డులను  రెన్యువల్ చేసుకోవాలి నమస్తే భారత్ :-మరిపెడ లేబర్ కార్డులు ఉన్న కార్మికులు ఐదు సంవత్సరాల కాలపరిమితి అయిపోతున్న సందర్భంగా వారం రోజుల ముందు ప్రతి కార్మికుడు రెన్యువల్స్  చేయించుకోవాలని తెలంగాణ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) జిల్లా అధ్యక్షులు కొండ ఉప్పలయ్య పిలుపునిచ్చారు. మరిపెడ పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి నమస్తే భారత్ :- మరిపెడ  చేనేత కార్మికులను ఆదుకోని వారికి ఆర్థిక సాయం అందించాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాల వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మరిపెడ మండలంలోని అబ్బాయి పాలెం గ్రామంలో దుస్స బాబు తయారు చేస్తున్న నేత బట్టలను, చేనేత మగ్గాన్ని ఆయన పరిశీలించారు.అనంతరం వీరయ్య మాట్లాడుతూ చేతివృత్తులు...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

ఆక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు 

ఆక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు  నమస్తే భారత్ :-మరిపెడ  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూముల వేలం పాటను ఆపాలని సిపిఎం మరిపెడ మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ మరియు సిపిఐ జిల్లా సమితి సభ్యులు యండి  అబ్దులూ సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తుమని తెలియజేశారు ఈ సందర్బంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

ఏడో వార్డు సన్న బియ్యం పంపిణీ. 

ఏడో వార్డు సన్న బియ్యం పంపిణీ.  నమస్తే భారత్ :-మరిపెడ  మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలోని ఏడవ వార్డులో సన్న బియ్యం పంపిణీ చేశారు, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏడవ వార్డు ఇంచార్జ్ బంక ప్రమోద్  కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రేవంత్ రెడ్డి  నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

2న ఢిల్లీలో బీసీల పోరు గర్జన జంతర్ మంతర్ వద్ద మహాధర్నా

2న ఢిల్లీలో బీసీల పోరు గర్జన  జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నమస్తే భారత్ :-మరిపెడ  ఏప్రిల్ రెండో తారీఖున ఢిల్లీలో జరిగుతున్నటువంటి బీసీల పోరుగర్జన సభకు మంగళ వారం నాడు మహబూబాబాద్ జిల్లా నుండి బీసీ నాయకులు బయలుదేరడం జరిగింది. ఈసందర్భంగా బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుండగాని వేణు  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ల...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

మరిపెడ మండలం మండల ఉమ్మడి వీరారం గ్రామ కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ.

మరిపెడ మండలం మండల ఉమ్మడి వీరారం గ్రామ కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ. నమస్తే భారత్ :-మరిపెడ  మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఉమ్మడి వీరారం గ్రామంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉమ్మడి వీరారం కాంగ్రెస్ పార్టీ నాయకులు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రేవంత్ రెడ్డి   నాయకత్వంలో  తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ధనిక, బీద తారాతమ్యం...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

ఉగాది పురస్కారం అందుకున్న వింజమూరి సుధాకర్

ఉగాది పురస్కారం అందుకున్న వింజమూరి సుధాకర్ నమస్తే భారత్ :-తొర్రూరు విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా తొర్రూరు వాసి, సామాజిక సేవకులు వింజమూరి సుధాకర్ ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ఉగాదిని పురస్కరించుకొని తాజాగా రవీంద్రభారతిలో గ్లోబల్ ఏంజెల్ జై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.  వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖులకు సేవా స్రష్ట పేరిట ఉగాది...
Read More...