రైతులను ఆదుకోవాలని తహసిల్దార్ కు వినతి పత్రం 

రైతులను ఆదుకోవాలని తహసిల్దార్ కు వినతి పత్రం 

నమస్తే భారత్ మద్దూరు : సోమవారం కురిసిన అకాల వర్షం వల్ల మద్దూరు మండలం నందిపాడు పల్లెర్ల    నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి బి యాదగిరి, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ, అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయు కె ఎస్ ) మద్దూరు మండల కమిటీల ఆధ్వర్యంలో నందిపాడు, పల్లెర్ల, దానమ్మ తాండ  గ్రామ రైతులతో తహసిల్దార్ కార్యాలయం, మండల వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసిల్దార్ మహేష్ గౌడ్ గారికి, వ్యవసాయ అధికారి గార్లకు  వినతి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎ.నరసింహులు రైతు సంఘం మండల నాయకులు బి కిష్టప్ప, బి ఆంజనేయులు,  రైతులు గొల్ల గంగప్ప, దిద్ది మైపాల్ ,పి. రాజు, ఎం. గుండప్ప, మదరప్ప, పెద్ద చెన్నప్ప, పీర్ సాబ్, మొగులప్ప, రాములు, ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

క్రైస్తవులు అంతా కలిసి ర్యాలీ క్రైస్తవులు అంతా కలిసి ర్యాలీ
నమస్తే భారత్ :-కేసముద్రం  మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని కేసముద్రం మరియు ఆయా ప్రాంతాల నుండి క్రైస్తవులు అంతా కలిసి...
అకాల వర్షాల వల్ల మామిడి, బొప్పాయి తోటల  నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి 
బిల్లు ప్రభుత్వానికి త్రిల్లు సార్ కి
పర్యవేషణ లోపం లేకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి
న్యాయ విజ్ఞాన సదస్సు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే.సురేష్
ఈరోజు అత్యవసర సమయంలో రక్త  దానం చేసి మానవత్వాన్ని ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్  
రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కష్టాన్ని తీర్చాలనేదే  ముఖ్యమంత్రి తపన