కొత్తపల్లి గ్రామం తరపున వాల్మీకి సోదరులు ఎంపీ డీ.కె అరుణ కు సన్మానం
On

నమస్తే భారత్ / ఉట్కూర్ మండలం పాలమూరు ఎంపీ డి.కె అరుణ వాల్మీకి బోయాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని, పునరుద్దరణ చేయాలని పార్లమెంట్ లో ప్రసంగించినందుకు ,వారికి నారాయణపేట్ జిల్లా మరికల్ మండలం లో కృతజ్ఞత సభను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వాల్మీకి సోదరులు సభకు వచ్చి ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గ్రామ వాల్మీకి సోదరులు గ్రామం తరుపున ఆమెకు సన్మానం చేసి బహుకరణ అందజేశారు. ఈ కార్యక్రమం లో ఆర్.నర్సిములు ఆర్.నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget
Latest News

25 Apr 2025 21:51:47
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 25) : మంగళవారం జమ్ము కాశ్మీర్ పహల్ గాం లోని యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ మద్దూరు పట్టణ కేంద్రంలోని...