పౌష్టికాహారం అందించాలి పిల్లల ఎదుగుదలకు.

సిడిపిఓ షబానా బేగం

పౌష్టికాహారం అందించాలి పిల్లల ఎదుగుదలకు.

నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్15:మంగళవారం పిల్లల శారీరక మానసిక ఎదుగుదల కార్యక్రమాలు 08/04/2025నుండి   22/04/2025 లో భాగంగా కే. అమృత అంగన్వాడీ టీచర్ ఆధ్వర్యంలో లింగారెడ్డి గూడా అంగన్వాడి 2 కేంద్రంలో పోషక ఆహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా గర్భవతులు బాలింతలు తల్లులకు 1000 రోజుల ప్రాముఖ్యత లబ్ధిదారుల మాడ్యూల్ గురించి పోషక ఆహార లోపం ఉన్న పిల్లలు ఉబకాయంపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐడిపిఓ షబానా సూపర్వైజర్ జయలక్ష్మి గ్రామ పంచాయతీ కార్యదర్శి అర్జున్ కుమార్ ఏ ఎన్ ఎమ్ నిర్మల ఆశ కార్యకర్తలు గ్రేస్ సరళ మహిళా సంఘం అధ్యక్షులు జి.మాధవి బి.మంగమ్మ మరియు మహిళా సంఘం సభ్యులు మరియు అంగన్వాడీ ఆయా కృష్ణమ్మ పాల్గొనడం జరిగింది.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజురు చేయాలి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజురు చేయాలి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
  నమస్తే భారత్  / నారాయణపేట్ జిల్లా : అర్హత కలిగిన వారికి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.
కొత్తపల్లి గ్రామం  తరపున  వాల్మీకి సోదరులు  ఎంపీ డీ.కె అరుణ కు సన్మానం
భూభారతి చట్టం ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం.
పౌష్టికాహారం అందించాలి పిల్లల ఎదుగుదలకు.
దగ్గడ్ ప్రేమ్ కు 19 వ జాతీయ  పురస్కారం
అంబేద్కర్ సాధించిన విజయాల్లో నేటి యువత కొన్ని అయినా సాధించాలి
బాధిత కుటుంబానికి తోడుగా నిలిచిన కాలనీ వాసులు