దగ్గడ్ ప్రేమ్ కు 19 వ జాతీయ పురస్కారం
నమస్తే భారత:- చిత్తూర్ : చిత్తూరులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు ప్రధానోస్తవం.సమాజసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అనేక సేవలు సమాజానికి అందిస్తూ, కొత్త సేవకులు, కొత్త సంస్థలను ఏర్పాటు చేస్తూ, సేవలను విస్తృత పరుస్తూ, మూడు రాష్ట్రలలో రక్తసేవలు, రాయదుర్గం పరిధిలో యాచాకులకు, నిరాశ్రయులకు, అన్నం, వస్త్రాలు దుప్పట్లు అందిస్తూ, అనేక ప్రత్యేక ఆదర్శవంతమైన సేవలు అందిస్తున్న దగ్గడ్స్ ఫర్ సేవ ట్రస్ర్ టీం ను గుర్తించి, ఆహ్వాన పత్రిక పంపి, గుర్తించి,చిత్తూరు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, సోమలరాజు ఫౌండేషన్ వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ బెస్ట్ సర్వీస్ అవార్డు, అందించడం జరిగింది ఇప్పటిదాకా గత 5సంవత్సరాలుగా ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ పరిది అనేక సంస్థల నుండి 18 జాతీయ పురస్కాలు, 5 రాష్ట్రస్తాయి, 8జిల్లా స్థాయి పురస్కారాలు అందుకున్నామని తెలిపారు, రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమా లు సమాజ శ్రేయస్సు కోసం తీసుకొస్తామని తెలియజే శారు.ఈ కార్యక్రమంలో ఈఓ చిత్తూరు టీచర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇన్రిపబ్లిక్ పార్టీ నేషనల్ సెక్రటరీ సోమలరాజు ఫౌండేషన్ సభ్యులు, సమాజ సేవకులు టీం దగ్గడ్స్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

