నిమ్స్ ఆసుపత్రి ప్రముఖ గుండె వైద్య విపుణులు డాక్టర్ అమ్రేష్,,, కృతజ్ఞతలు తెలిపిన పులిమామిడి మాజీ సర్పంచ్ చిన్న సూరయ్య గౌడ్,,,

నిమ్స్ ఆసుపత్రి ప్రముఖ గుండె వైద్య విపుణులు డాక్టర్ అమ్రేష్,,, కృతజ్ఞతలు తెలిపిన పులిమామిడి మాజీ సర్పంచ్ చిన్న సూరయ్య గౌడ్,,,

నమస్తే భరత్   నారాయణపేట జిల్లా : ఉట్కూరు మండలం  మండలంలోని  మరియు డాక్టర్ గోపాల్ , వారి వైద్య బృందం నేతృత్వంలో USA డాక్టర్ల సంయుక్త సౌజన్య సహకారముతో పూజారి అనిల్ కుమార్ 19 సంవత్సరాల యువకుడికి గుండె మార్పిడి అరుదైన శస్త్ర చికిత్స విజయవంతముగా చేయడం చాలా హర్షనీయం అభినందనీయం మూడు నెలల పైచిలుకు ఆ యువ కుడికి డాక్టర్లు వారి పర్యవేక్షణలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించి కంటికి రెప్పలా కాపాడి మార్చి  8వ తేదీన గుండె మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతముగా చేసి పునర్జన్మ ప్రసాదించి చరిత్ర సృష్టించిన డాక్టర్లకు కృతజ్ఞతలు . గుండె వ్యాధితో బాధపడుతున్న అనిల్ కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమించడం  గమనించి తల్లిదండ్రులు  ఆవేదన చెందుతున్న సమయంలో  వారికి నేను మనోధైర్యాన్ని కల్పించి అనిల్ కుమార్ ను నిమ్స్ ఆసుపత్రిలో డిసెంబర్ మూడో తేదీన అడ్మిట్ చేయించడం జరిగినది . 35 లక్షలు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎల్ వో సి గౌరవ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి నుండి తీసుకొని గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయించడం జరిగినది . మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి గారు కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించారు వారికి  మరి ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా పూర్తిగా ఆర్థిక సాయం లభించడం అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. గుండె మార్పిడి విజయవంతమై నేడు  ఆరోగ్యంగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్న శుభ సందర్భంగా నా జీవితానికి  సంతృప్తి కలిగించిన రోజు ఏదైనా ఉందంటే అది ఇదే రోజు. మరి అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తం చేయడం వారి కళ్ళల్లో ఆనందాన్ని చూసినప్పుడు  మరీ మరీ నాకు సంతృప్తిని కలిగించింది .

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

క్రైస్తవులు అంతా కలిసి ర్యాలీ క్రైస్తవులు అంతా కలిసి ర్యాలీ
నమస్తే భారత్ :-కేసముద్రం  మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని కేసముద్రం మరియు ఆయా ప్రాంతాల నుండి క్రైస్తవులు అంతా కలిసి...
అకాల వర్షాల వల్ల మామిడి, బొప్పాయి తోటల  నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి 
బిల్లు ప్రభుత్వానికి త్రిల్లు సార్ కి
పర్యవేషణ లోపం లేకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి
న్యాయ విజ్ఞాన సదస్సు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే.సురేష్
ఈరోజు అత్యవసర సమయంలో రక్త  దానం చేసి మానవత్వాన్ని ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్  
రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కష్టాన్ని తీర్చాలనేదే  ముఖ్యమంత్రి తపన