సర్వర్ రాక ఇబ్బందులకు గురవుతున్న దరఖాస్తుదారులు
On
నమస్తే భారత్ / మద్దూరు, : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించడంతో అర్హులైన ప్రజలు పెద్ద మొత్తంలో దరఖాస్తు చేసుకుంటున్నారు. గురువారం కూడ దరఖాస్తు చేసుకోవటానికి వెళ్లగా సర్వర్ రాక దరఖాస్తు దారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మద్దూరు పట్టణంలో రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా కుల ధ్రువీకరణ పత్రం , ఆదాయ పత్రాలు సర్వర్ ప్రాబ్లం వల్ల సకాలంలో వెబ్సైటు ఓపెన్ కాక అప్రూవ్ కావడం లేదు. దీంతో ఏప్రిల్ 05 చివరి తేది కావటంతో ఆందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సర్వర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని లేదంటే దరఖాస్తు తేదీని పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Apr 2025 22:04:47
నమస్తే భారత్ :-కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని కేసముద్రం మరియు ఆయా ప్రాంతాల నుండి క్రైస్తవులు అంతా కలిసి...