రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలి
యూనివర్సిటీ శాస్త్రవేత్త రవీందర్ వెల్లడి
నమస్తే భారత్ ములుగు : ఈరోజు ములుగు జిల్లా లోని రైతులు పి వి నర్సింహా రావు వెటర్నరీ యూనివర్సిటీ - మత్స పరిశోధన కేంద్రం మరియు ములుగు జిల్లా మత్స శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరా నల్గొండ సూర్యాపేట మునుగోడు ప్రాంతం లలో చేపల పెంపకం గురించి యూనివర్సిటీ శాస్త్రవేత్త రవీందర్ క్షేత్ర పర్యటన లో మత్స కారులకు రైతులకు వివిధ రకాల పెంపకం గురించి అవగాహన కల్పించారు విదేశాలలో పాటించే రీ సైక్లింగ్ ఆక్వా సిస్టమ్ పెంపకం గురించి వివిధ రకాల చేప పిల్లల ఉత్పత్తి పేపకం మరియు కొర్ర మీను పిల్లలు ఉత్పత్తి రైతు ల వ్యవసాయం క్షేత్రం లోని చెరువులు గురించి వివరించారు రైతులు లాభసటిగా ఆధునిక పద్ధతులు పాటించలి అని కోరారు ఈ కార్యక్రమం లో సిద్దబోయిన సురేందర్, చేర్ప రవీందర్, చర్ప చంద్ర శేకర్, వజ్జ నరేందర్, యాళం విక్రమ్,పాయం నవీన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

