మణుగూరు బార్ అసోసియేషన్  అధ్యక్షునిగా బద్దం శ్రీనివాస్ రెడ్డి

సెక్రటరీగా చిర్రా రవి కుమార్, ఉపాధ్యక్షురాలుగా యామ (దాసరి) కవిత

మణుగూరు బార్ అసోసియేషన్  అధ్యక్షునిగా బద్దం శ్రీనివాస్ రెడ్డి

నమస్తే భారత్: మణుగూరు :  మణుగూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం ఉదయం ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి బద్దం శ్రీనివాస్ రెడ్డి 19 ఓట్లు సాధించి ప్రత్యర్థి పై 3 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా చిర్రా రవి కుమార్ 23 ఓట్లు పొందగా, 4 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అదే విధంగా వైస్ ప్రెసిడెంట్‌గా యామ (దాసరి) కవిత 23 ఓట్లు సాధించి, 4 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.  ఈ ఎన్నికలకు కె. వీర మధుసూదన్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఎన్నికల్లో గొలుపొందిన వారిని జడ్జి అభినందించారు

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

క్రైస్తవులు అంతా కలిసి ర్యాలీ క్రైస్తవులు అంతా కలిసి ర్యాలీ
నమస్తే భారత్ :-కేసముద్రం  మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని కేసముద్రం మరియు ఆయా ప్రాంతాల నుండి క్రైస్తవులు అంతా కలిసి...
అకాల వర్షాల వల్ల మామిడి, బొప్పాయి తోటల  నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి 
బిల్లు ప్రభుత్వానికి త్రిల్లు సార్ కి
పర్యవేషణ లోపం లేకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి
న్యాయ విజ్ఞాన సదస్సు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే.సురేష్
ఈరోజు అత్యవసర సమయంలో రక్త  దానం చేసి మానవత్వాన్ని ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్  
రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కష్టాన్ని తీర్చాలనేదే  ముఖ్యమంత్రి తపన