పెద్దమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలి..

సిద్దిపేట ఏసిపి మధు 

పెద్దమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలి..

నమస్తే భారత్ సిద్దిపేట  : సిద్దిపేట జిల్లా హనుమాన్ నగర్ పెద్దమ్మ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పెద్దమ్మతల్లిని సిద్దిపేట  ఏ సి పి మధు, టూ టౌన్ సీఐ ఉపేందర్ లు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎసిపి మధు టూ టౌన్ సిఐ ఉపేందర్లను పెద్దమ్మ దేవాలయం సభ్యులు  సన్మానించారు ఈ సందర్భంగా ఎసిపి మద్దు మాట్లాడుతూ .....పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుర్భిక్షంగా ఉండాలని ,పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు జెట్టి తిరుపతి జట్టు రాజేష్ , బాలయ్య,యాట యాదగిరి యాట రాజేష్, , యమధర్మ రాజు మనోజ్ మహేష్ శ్రీనివాస్ రాకేష్ యాదగిరి, నర్సింగారావు, కొంతం శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కష్టాన్ని తీర్చాలనేదే  ముఖ్యమంత్రి తపన రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కష్టాన్ని తీర్చాలనేదే  ముఖ్యమంత్రి తపన
  నమస్తే భారత్ / మద్దూరు, నారాయణపేట జిల్లా (ఏప్రిల్ 17) :  తెలంగాణ రాష్ట్రంలోని భూమి కలిగిన ప్రతి రైతుకు అందుబాటులో ఉండే విధంగా భూ
రిపోర్టర్ జిన్నా లచ్చయ్య ను పరామర్శించిన  కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ నాయకులు నూకల అభినవ్ రెడ్డి 
#Draft: Add Your Title
కలెక్టర్ జితేష్ పాటిల్ కు ఘన సన్మానం
గాలికుంటు వ్యాధి టీకాల శిబిరాన్ని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ శిక్తా పట్నాయక్
మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్