ఏకరూప దుస్తుల కొలతలు ఇచ్చిన విద్యార్థులు
On
నమస్తే భారత్ / ఉట్కూర్ మండలం : ఉట్కూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమకూరుస్తున్న ఏకరూప దుస్తుల కొలతలు ఈరోజు కొత్తపల్లి గ్రామంలోని పాఠశాల విద్యార్థుల కొలతలు తీసుకోవడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ నాయక్ ఉపాధ్యాయులు నరసింహారాజు, శ్వేత అదేవిధంగా దర్జీలు కుట్టే టైలర్స్ వెంకటేశ్వరమ్మ,భాగ్యమ్మ,కావేరి వీళ్లకు అప్పగించడం ,జరిగింది.ఈ కార్యక్రమం లో విలేజ్ బుక్ కీపర్ అశోక్ పాల్గొనడం జరిగినది
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Apr 2025 15:11:37
నమస్తే భారత్ / మద్దూరు, నారాయణపేట జిల్లా (ఏప్రిల్ 17) : తెలంగాణ రాష్ట్రంలోని భూమి కలిగిన ప్రతి రైతుకు అందుబాటులో ఉండే విధంగా భూ