రైతు లు క్షేత్ర స్థాయిలో పర్యటన
On
నమస్తే భారత్ రిపోర్టర్ ములుగు : ఈరోజు ములుగు జిల్లా లోని రైతులు పి వి నర్సింహా రావు వెటర్నరీ యూనివర్సిటీ - మత్స పరిశోధన కేంద్రం మరియు ములుగు జిల్లా మత్స శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ లో చేపల పెంపకం గురించి యూనివర్సిటీ శాస్త్రవేత్త రవీందర్ క్షేత్ర పర్యటన లో గిరిజన మత్స కారులకు రైతులకు వివిధ రకాల పెంపకం గురించి అవగాహన కల్పించారు మిశ్రమ వ్యవసాయం కోళ్లు, గేదలతో చేపలు పెంపకం గురించి వివిధ రకాల రైతు ల వ్యవసాయం క్షేత్రం లోని చెరువులు గురించి వివరించారు ఈ కార్యక్రమం లో సిద్దబోయిన సురేందర్, చేర్ప రవీందర్, చర్ప చంద్ర శేకర్, వజ్జ నరేందర్, యాళం విక్రమ్,పాయం నవీన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget