పందుల యాకయ్య దశదినకర్మకు హాజరైన చిలువేరు సమ్మయ్య గౌడ్
అనంతరం వారి కుటుంబానికి 75 కేజీల బియ్యం అందజేసిన సమ్మి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ సమ్మయ్య గౌడ్
నమస్తే భారత్ :-కేసముద్రం : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ విలేజ్ కేసముద్రం చైతన్య నగర్ కాలనీకి చెందిన పందుల యాకయ్య అకాల మరణం చెందగా సోమవారం యాకయ్య దశదినకర్మకు హాజరై వారి కుటుంబాన్ని పరామర్శించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు సమ్మి గౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్.అనంతరం వారి కుటుంబానికి 75 కేజీల బియ్యాన్ని అందజేసి అన్ని విధాల మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని వారికి మనోధైర్యాన్ని కల్పించారు.ఈ కార్యక్రమంలో కేసముద్రం విలేజ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కత్తెరసాల శ్రీనివాస్,కీర్తి సుధాకర్, కొమ్ము వెంకన్న,కొమ్ము రాహుల్,కొండేటి కళాధర్,పబ్బతి ప్రశాంత్,బిర్రు సాంబయ్య,పందుల సారయ్య,పెండెల లక్ష్మణ్,సునీల్, పెండెల రవి,ప్రకాష్, నిఖిల్,కళ్యాణ్,దిలీప్, భరత్,శశి, మధు, సంతోష్,సారయ్య, ఏసుమని,భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

