పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్

పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్

నమస్తే భారత్   /  నారాయణపేట్ జిల్లా : నారాయణ పేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లో గల పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షా సరళిని ఆమె పరిశీలించారు కేంద్రంలో విద్యార్థుల హాజరు శాతం గురించి సీ ఎస్ ను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని ఓ  గదిలో  బియ్యం బస్తాలు నిల్వ చేసిన స్థలంలోనే పెయింటింగ్ (కలర్) డబ్బాలు  ఉండటం గమనించిన కలెక్టర్  వెంటనే వాటిని అక్కడి నుంచి తీసి వేయాలని ఆదేశించారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags: