కొత్తపల్లి ప్రీమియర్ లిగ్ ప్రారంభించిన బీజేపీ గ్రామ అధ్యక్షులు టి.రామాంజనేయులు

కొత్తపల్లి ప్రీమియర్ లిగ్ ప్రారంభించిన బీజేపీ గ్రామ అధ్యక్షులు టి.రామాంజనేయులు

నమస్తే భారత్ / ఉట్కూర్ మండలం : ఉట్కూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో  ఉగాది పర్వరిదినం గ్రామంలోని  కొత్తపల్లి ప్రీమియర్ లిగ్  భారతీయ జనతా పార్టీ గ్రామ అధ్యక్షులు టి. రామాంజనేయులు  ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాని ఇస్తాయని ప్రతి ఒక్కరు క్రీడలు అలవార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  గ్రామస్థులు, డీ.శ్రీధర్,ఆర్.నర్సిములు ,డీ.బాల్   నర్సిములు  యం.రాజు  యువకులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags: