రంజాన్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకుంటున్న ముస్లిం సోదరసోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్
On
నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో పలు ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు వారి నివాసాలకు వెళ్లి అతిథ్యం స్వీకరించి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన.మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గుడిపూడి నవీన్ రావు సీనియర్ కాంట్రాక్టర్ రామడుగు అచ్యుత్ రావు, మాజీ ఎంపీపీ గుగులోత్ వెంకన్న వారి వెంటమాజీ కౌన్సిలర్స్, కో ఆప్షన్ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మైనారిటీ సోదరులు మైనార్టీల ఫోటోలు, చిన్నారుల సెల్ఫీలతో సందడిగా సాగిన రంజాన్ వేడుక. తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget