Category
నందిగామలో గ్రంథాలయం మంజూరు చేయండి 
TS జిల్లాలు   రంగారెడ్డి 

నందిగామలో గ్రంథాలయం మంజూరు చేయండి 

నందిగామలో గ్రంథాలయం మంజూరు చేయండి  నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్21:మండల కేంద్రమైన నందిగామలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని  జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి కి సోమవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి స్థానిక మండల నాయకులు వినతి పత్రం అందజేశారు. కొత్తగా మండలం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా నందిగామలో గ్రంధాలయ ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. గ్రంథాలయ...
Read More...

Advertisement