సేవాలాల్ మార్గంలో నడవాలి  ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ నాయక్ 

శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్  జయంతి ఉత్సవలు బంజారా బోగ్ బండారా కార్యక్రమాంలో  పాల్గొన్న ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు రామచంద్రనాయక్

సేవాలాల్ మార్గంలో నడవాలి  ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ నాయక్ 

నమస్తే భారత్ :-మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో  సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి హాజరయ్యారు. మాంసం,మందును వదిలి సేవాలాల్ బాటలోనే నడవాలని సూచించారు.బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ అని బంజార నేతలు ఈ సందర్భంగా గుర్తు చేశారు.  డోర్నకల్ నియోజకవర్గం ప్రజలకు సేవలాల్ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.సమాజ ఐక్యమత్యాన్ని చాటుదాం- అభివృద్ధికై పాటుపడుదాం.సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో – నవ సమ సమాజాన్ని సాపిద్దాం -సేవా అభివృద్ధికై పాటుపడుదాం  ఎమ్మెల్యే అన్నారు.సమాజ ధర్మ పరిరక్షణ కోసం సేవాలాల్ మహారాజ్ కృషిని ఆదర్శగా తీసుకుందాం.సేవాలాల్ చూపించిన బాటలో ప్రయాణిద్దాం- బంజారా సంస్కృతి సాంప్రదాయాలని, భాషను కాపాడుకుందాం అని ఈ సందర్భంగా తెలియజేశారు.సేవాలాల్ మహారాజ్ ఆశయాలకై.సేవాఅంకితభావంతో-సేవా చేద్దాం.మన తండాల హక్కుల పరిరక్షణకై - మనమే కథానాయకులు అవుతాం.తండా పంచాయతీ ఎన్నికల్లో తండాలని ఏకిగ్రీయం చేసుకుందాం- అభివృద్ధికి పాటుపడదాం అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ గిరిజన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని రిమాండ్ తరలింపు అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని రిమాండ్ తరలింపు
  నమస్తే  భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 21) : దామరగిద్ద మండలం క్యాతన్ పల్లి గ్రామానికి చెందిన బోయిని శ్రీనివాస్ తండ్రి నారాయణ అను 24
 గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులను చైతన్యం చేయవలసిన బాధ్యత అందరి మీద ఉన్నది.
విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం
నందిగామలో గ్రంథాలయం మంజూరు చేయండి 
ప్రేమలమ్మ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది 
క్రీడలతోనే మానసిక వికాసానికి దోహదం
భూ భారతి ద్వారా పెండింగ్ లో ఉన్న సాదా బైనమా దరఖాస్తుల క్రమబద్ధీకరణ అవగాహన సదస్సులో కలెక్టర్ అభిలాష అభినవ్ వెల్లడి