భక్తి శ్రద్ధాలతో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టపణ
On
నమస్తే భారత్ / ఉట్కూర్ మండలం : ఉట్కూర్ మండలం చిన్నపొర్ల గ్రామం లో వాల్మీకి మహర్షి దేవాలయం మరియు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చాలా ఘనంగా భక్తి శ్రద్ధాలతో విగ్రహ ప్రతిష్టపన జరిగింది. ఈ కార్యక్రమం లో వివిధ గ్రామాలనుంచి వాల్మీకి బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని,అర్చకుల మంత్రోచరణాల భక్తి పర్వశాల మధ్య వాల్మీకి మహర్షి విగ్రహాని ప్రతిష్టించారు.ఈ కార్యక్రమం వివిధ పార్టీల నాయకులు,వాల్మీకి పెద్దలు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts

Error on ReusableComponentWidget
Latest News
21 Apr 2025 22:31:36
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 21) : దామరగిద్ద మండలం క్యాతన్ పల్లి గ్రామానికి చెందిన బోయిని శ్రీనివాస్ తండ్రి నారాయణ అను 24