Category
వేలాదిగా రజతోత్సవ సభకు తరులుదాం
TS జిల్లాలు   నారాయణపేట్  

వేలాదిగా రజతోత్సవ సభకు తరులుదాం

వేలాదిగా రజతోత్సవ సభకు తరులుదాం నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 20) :  వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో ఈనెల 27న నిర్వహించబోయే బిఆర్ఎస్ రజతోత్సవ సభకు మద్దూరు మండలం నుండి వేలాదిగా తరలి వెళ్దామని మండల అధ్యక్షులు వంచర్ల గోపాల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం మద్దూరు మండల కేంద్రంలోని షా గార్డెన్ లో గోడపత్రిక విడుదల చేశారు....
Read More...

Advertisement