ఒక్కటైన గళాలు – ఉగ్రవాదానికి గట్టి సమాధానం!

ఒక్కటైన గళాలు – ఉగ్రవాదానికి గట్టి సమాధానం!

నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్25:పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ముస్లిం సోదరులు ఐక్యతగా చేపట్టిన నిరసన ర్యాలీ దేశభక్తికి భారత్ దేశ వ్యాప్తంగా స్పూర్తిదాయక సంఘటనగా నిలిచింది. మతాలకు అతీతంగా దేశాన్ని కాపాడే సంకల్పంతో ముందుకొచ్చిన ఈ ర్యాలీ ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో గర్వాన్ని నింపింది.ఈ సందర్బంగా బీజేపీ యువ నాయకులు శ్రీ ప్రశాంత్ ముదిరాజ్ గారు స్పందిస్తూ:“దేశ భద్రతకంటే గొప్పది ఏ మతమూ కాదు.శుక్రవారం ముస్లిం సోదరులు చూపిన ఐక్యత ప్రతి పౌరుడికి స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది – దేశం మీద దాడి జరిగితే మనమంతా ఒక్కటిగా నిలబడతాం!”
“ఒక్కొక్కడిగా గొంతెత్తితే గళం,
ఒక్కటిగా గర్జిస్తే విప్లవం!
దేశం కోసం మనం ఒక్కటైతే…
ఉగ్రవాదం ఎప్పటికీ ఓడిపోతుంది!”
ఈ సంఘటన ద్వారా ‘దేశ భద్రత’ అనే విషయంపై ప్రజలంతా ఒకటిగా చైతన్యవంతంగా స్పందించిన తీరు, భవిష్యత్ తరాలకు దేశభక్తి పాఠంగా నిలిచే విధంగా ఉంది.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 25) : మంగళవారం జమ్ము కాశ్మీర్  పహల్ గాం లోని యాత్రికులపై జరిగిన  ఉగ్రదాడిని నిరసిస్తూ మద్దూరు పట్టణ కేంద్రంలోని...
టూరిస్టులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి 
భూ భారతి చట్టంతో పెండింగ్ భూ సమస్యలకు పరిష్కారం, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
రుణాల మంజూరిలో అన్ని వర్గాల వారికి న్యాయం చేయండి 
ఒక్కటైన గళాలు – ఉగ్రవాదానికి గట్టి సమాధానం!
వరంగల్ సభకుతరలిరండి గులాబీ జెండాను ఎత్తండి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపు
కరెంట్ షాక్ తో గర్భిణీ అవు మృతి