పదో వార్డు లో సమస్యలను వెంటనే స్పందించి మరిపెడ మున్సిపల్ కమిషనర్ 

బోడ రమేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీ  మరిపెడ పట్టణ నాయకులు

పదో వార్డు లో సమస్యలను వెంటనే స్పందించి  మరిపెడ మున్సిపల్ కమిషనర్ 

నమస్తే భారత్ :-మరిపెడ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం లొని మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని పదో వార్డు మాకుల తండ బోడ రమేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీ  మరిపెడ పట్టణ నాయకులు మాకులతండా లో ఉన్న సమస్యలను మున్సిపల్ కమిషనర్  వారు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది వెంటనే స్పందించి వీధిలైట్లు, సైడ్ కాలువలు పైపులైన్ లీకేజీ, కరెంటు వైర్లు సమస్యలను మున్సిపల్ కమిషనర్ కి చూపించి వీధిలైట్లు పెట్టాలని, సైడ్ కాలువలు శుభ్రం చేయాలని, పైపు లైన్ లీకేజీ పనులను వెంటనే మరమ్మతులు చేయాలని, కరెంటు వైర్ సమస్యలు  పరిష్కరించాలని రోడ్లు ఇరువైపులా ఉన్న ముళ్ళ కంపలను డోజర్ సహాయంతో శుభ్రం చేయాలని కమిషనర్ కి చెప్పడం జరిగింది మాకుల తండ మొత్తం తిరిగి ఉన్న సమస్యలు అన్ని చేపిస్తానని చెప్పడం జరిగింది.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

వేతన చెల్లింపు చట్టం 1936 ప్రకారం కనీస వేతనం చెల్లించాలి వేతన చెల్లింపు చట్టం 1936 ప్రకారం కనీస వేతనం చెల్లించాలి
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 22) :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథలో పనిచేస్తున్న 18 వేల మంది కార్మికులకు వేతన చెల్లింపు చట్టం 1936...
ఆంజనేయస్వామి మాలదారులకు  అన్నదానం, సాయంత్రం పాలు పండ్లు పంపిణీ 
టి యు డబ్ల్యూ జె(ఐ జె యు)  ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ఎన్నిక
భూభారతి చట్టంతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.
ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
ఓడినవాడే నిజమైన గెలుపు ఎలా ఉండాలో చూపించగలడు.
రాష్ట్రస్థాయిలో రెండు ప్రథమ ర్యాంకులు సాధించిన భాగ్యరధి జూనియర్ కళాశాల విద్యార్థులు