కరెంట్ షాక్ తో గర్భిణీ అవు మృతి

కరెంట్ షాక్ తో గర్భిణీ అవు మృతి

నమస్తే భారత్   /   ఉట్కూర్ మండలం : ఉట్కూరు మండలం ఓబులాపూర్ గ్రామంలో  జే. లక్ష్మి కాంత్ రెడ్డి  గర్భిణి ఆవు మేతకు  వెళ్లిన చోట విద్యుత్ షాకుకు  గురి అయ్యాయి మరణించడం జరిగినది దీని విలువ60 వేల రూపాయలు ఉంటుంది ఇట్టి విషయాన్ని రైతు లైన్మెన్ కురుమయ్యకు తెలియపరచడం జరిగినది విషయం తెలుసుకున్న కురుమయ్య  లైన్మెన్ ఆ ఏరియాను సందర్శించడం జరిగినది కావడం జరిగినది ఈ విషయాన్ని ఏఈ గారికి ఫోన్ లో తెలియపరచడం జరిగింది విషయం తెలుసుకున్న భారతీయ కిసాన్ సాంగ్ నారాయణపేట జిల్లా  సహకారదర్శి మహిపాల్ రెడ్డి ఉట్కూర్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ కాంత్  సందర్శించారు ట్రాన్స్ఫార్మర చుట్టూ కంచ లేకపోవడం వల్ల ఈ ఆవు చనిపోవడం జరిగినది రైతుకు వెంటనే నష్టపరిహారం చెల్లించి  రైతును ఆదుకోవాలని కావాలని కోరారు అలాగే ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ వెంటనే కంచెను ఏర్పాటు చేయాలని కోరారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 25) : మంగళవారం జమ్ము కాశ్మీర్  పహల్ గాం లోని యాత్రికులపై జరిగిన  ఉగ్రదాడిని నిరసిస్తూ మద్దూరు పట్టణ కేంద్రంలోని...
టూరిస్టులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి 
భూ భారతి చట్టంతో పెండింగ్ భూ సమస్యలకు పరిష్కారం, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
రుణాల మంజూరిలో అన్ని వర్గాల వారికి న్యాయం చేయండి 
ఒక్కటైన గళాలు – ఉగ్రవాదానికి గట్టి సమాధానం!
వరంగల్ సభకుతరలిరండి గులాబీ జెండాను ఎత్తండి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపు
కరెంట్ షాక్ తో గర్భిణీ అవు మృతి