Category
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
TS జిల్లాలు   నారాయణపేట్  

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నమస్తే భారత్ /మద్దూరు, (ఏప్రిల్ 20) : కొత్తపల్లి మండలంలోని నిడ్జింత జిల్లా పరిషత్ పాఠశాలలో  ఆదివారం 2011 -2012 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆరు నుంచి పదో తరగతి వరకు చదివిన విద్యార్థులు 14 ఏళ్ల తర్వాత మళ్ళీ తాము చదువుకున్న పాఠశాలలో కలుసుకుని ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు....
Read More...

Advertisement