Category
వేతన చెల్లింపు చట్టం 1936 ప్రకారం కనీస వేతనం చెల్లించాలి
TS జిల్లాలు   నారాయణపేట్  

వేతన చెల్లింపు చట్టం 1936 ప్రకారం కనీస వేతనం చెల్లించాలి

వేతన చెల్లింపు చట్టం 1936 ప్రకారం కనీస వేతనం చెల్లించాలి నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 22) :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథలో పనిచేస్తున్న 18 వేల మంది కార్మికులకు వేతన చెల్లింపు చట్టం 1936 ప్రకారం వేతనాలు చెల్లించాలని  మంగళవారం మద్దూరు తహసిల్దార్ కు  వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి నీరు అందించే మిషన్ భగీరథ పథకం విజయవంతం కావడంలో అధికారులతో...
Read More...

Advertisement