ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్

ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్

నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా :  నారాయణపేట జిల్లా కేంద్రంలోని జామా మసీద్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ.ముస్లింలు జరుపుకునే పండుగలలో అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్ పంగడ అని నెల రోజులపాటు ఉపవాస దీక్షలతో ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు అని అన్నారు. ముస్లిం సోదరులందరికీ ముందస్తు  రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపేట జిల్లా ప్రజలంతా కులా మతాలకతీతంగా తమ పండుగలను సోదర భావంతో జరుపుకోవాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ యండి రియాజ్ హుల్ హక్, డీఎస్పీ లింగయ్య, సిఐ  శివ శంకర్, తఖి చాంద్,అమీరోద్ధిన్, దస్థగిరి చాంద్, తఖీ,ముస్లిం మత పెద్దలు  తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కరెంట్ షాక్ తో గర్భిణీ అవు మృతి కరెంట్ షాక్ తో గర్భిణీ అవు మృతి
నమస్తే భారత్   /   ఉట్కూర్ మండలం : ఉట్కూరు మండలం ఓబులాపూర్ గ్రామంలో  జే. లక్ష్మి కాంత్ రెడ్డి  గర్భిణి ఆవు మేతకు  వెళ్లిన చోట విద్యుత్...
భారత్ సమ్మిట్ లో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
సన్మార్గంలో నడిచేందుకు ఆధ్యాత్మికంతో పాటు క్రీడలు అవసరం.శ్రీ  ఆదిత్య పరాశ్రీ స్వామి
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
మనిషి దాహార్ధిని తీర్చడమే మానవతాధర్మం
గోర్ మాటీ సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన  డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్
గోర్ సదస్సు పోస్టర్ను ఆవిష్కరించిన  మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్