Category
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
TS జిల్లాలు   నారాయణపేట్  

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 25) :రైతుల నుంచి భూ సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం అధికారులకు సూచించారు.  భూభారతి చట్టం అమలుకు ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మద్దూరు మండలంలోని అన్ని గ్రామాలలో  భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి...
Read More...

Advertisement