ఉచితంగా ఉచిత మిషన్స్, బ్యూటీ పార్లర్ శిక్షణ
-శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన తహసిల్దార్ అద్దంకి నరేష్
On
నమస్తే భారత్: పినపాక : మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మిషన్స్, బ్యూటీ పార్లర్ శిక్షణను అందించడం అభినందనీయమని తహసిల్దార్ అద్దంకి నరేష్, ఎంపీడీవో సునీల్ కుమార్ అన్నారు. ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో మహిళలకు టైలరింగ్, బ్యూటీపార్లర్ నిర్వహణలో ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేము సైతం ట్రస్ట్ చైర్మన్ దోసపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కోర్స్ అనంతరం సర్టిఫికెట్లు అందజేయబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కంది సుబ్బారెడ్డి, రెవిన్యూ సూపర్డెంట్ శీను, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గణపతి, స్థానికులు పల్లవి, మూర్తి, తదితరులు పాల్గొన్నారు
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Apr 2025 12:08:53
ఝరాసంగం, ఏప్రిల్ 10 : అతి పురాతనమైన పొట్టిపల్లి సిద్దేశ్వర స్వామి జాతర మహోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ మండల పరిధిలోని బర్దిపూర్ దత్తగిరి...