50% రాయితీపై మహిళా రైతులకు వ్యవసాయ పనిముట్లు
On
నమస్తే భారత్ / మద్దూరు, : మద్దూరు మండల పరిదిలోని మహిళా రైతులకు వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా ఎస్ఎంఎయం పథకం ద్వారా 50% రాయతీపై వారి పేరిట భూమి కలిగివున్న మహిళలకు బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్, రోటోవేటర్స్, ఎంబి ప్లఫ్/కల్టీవేటర్స్/కేజ్ వీల్స్, బండ్ ఫార్మర్ అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. కావలసిన మహిళా రైతులు దరఖాస్తు పత్రము, భూమి పాసుబుక్, ఆధార్ కార్డు,ట్రాక్టర్ సంబంధిత పనిముట్లు కావలసిన రైతులు ట్రాక్టర్ ఆర్ సి జతపరిచి మద్దూరు వ్యవసాయ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Apr 2025 18:24:27
ఐపీఎల్లో భాగంగా ఆదివారం సొంత మైదానంలో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లోనూ బ్యాట్స్మెన్ మరోసారి విఫలమయ్యారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ,...