50% రాయితీపై మహిళా రైతులకు వ్యవసాయ పనిముట్లు 

50% రాయితీపై మహిళా రైతులకు వ్యవసాయ పనిముట్లు 

 నమస్తే భారత్ / మద్దూరు, :  మద్దూరు మండల పరిదిలోని మహిళా రైతులకు వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా ఎస్ఎంఎయం పథకం ద్వారా 50% రాయతీపై వారి పేరిట భూమి కలిగివున్న మహిళలకు బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్, రోటోవేటర్స్, ఎంబి ప్లఫ్/కల్టీవేటర్స్/కేజ్ వీల్స్, బండ్ ఫార్మర్ అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. కావలసిన మహిళా రైతులు  దరఖాస్తు పత్రము, భూమి పాసుబుక్, ఆధార్ కార్డు,ట్రాక్టర్ సంబంధిత పనిముట్లు కావలసిన రైతులు ట్రాక్టర్ ఆర్ సి జతపరిచి మద్దూరు వ్యవసాయ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇదేం ఆట..! పెవిలియన్‌కు క్యూ కట్టిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. అసహనం వ్యక్తం చేసిన కావ్య మారన్‌..! ఇదేం ఆట..! పెవిలియన్‌కు క్యూ కట్టిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. అసహనం వ్యక్తం చేసిన కావ్య మారన్‌..!
ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం సొంత మైదానంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లోనూ బ్యాట్స్‌మెన్‌ మరోసారి విఫలమయ్యారు. ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ,...
నిరుపేదల ఆత్మగౌరవ పథకమే సన్నబియ్యం : కలెక్టర్ సిక్తా పట్నాయక్
బ్రహ్మోత్సవాలకు మహామ్మాయిదేవి ముస్తాబు
మేడ్చల్‌లో యువతిపై లైంగికదాడికి యత్నించిన దుండగులు
రేవంత్ రెడ్డి వస్తున్నాడని పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు?
నేతకాని మహర్ రాష్ట్రస్థాయి సదస్సుకు మాల మహానాడు మద్దతు
మోదీని క‌లిసిన శ్రీలంక మాజీ క్రికెట‌ర్లు.. జ‌య‌సూర్య విజ్ఞ‌ప్తికి స్పందించిన ప్ర‌ధాని