ఏబిసిడి వర్గీకరణ బిల్ పాస్ అయినందున హర్షం వ్యక్తం చేస్తున్న  ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తూళ్ళ వెంకన్న

ఏబిసిడి వర్గీకరణ బిల్ పాస్ అయినందున హర్షం వ్యక్తం చేస్తున్న   ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తూళ్ళ వెంకన్న

నమస్తే భారత్ :-నెల్లికుదురు  : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ప్రభుత్వ విశ్రాంతి భవనంలో ఎమ్మార్పీఎస్ మరియు ఉప కులాల తో ఏర్పడిన అత్యవసర సమావేశం అసెంబ్లీలో ఏబిసిడి వర్గీకరణ బిల్ పాస్ అయినందునహర్షం వ్యక్తం చేస్తున్న ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తూళ్ళ వెంకన్న అధ్యక్షతన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తూళ్ల  వెంకన్న మాట్లాడుతూ22 తారీకున  శనివారం రోజున అంబేద్కర్ సెంటర్లో 10 గంటలకు విజయోత్సవ ర్యాలీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల  రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాలాభిషేకం చేస్తున్న ప్రతి గ్రామం నుండి పది డప్పులు తీసుకుని నెల్లికుదురు మండలానికి 10 గంటలకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ బైండ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి జిలకర యాలాద్రి ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు మాతంగి హరీష్ ఎమ్మార్పీఎస్ మండల సహాయ కార్యదర్శి గాదె కృష్ణ బొల్లంపల్లి విజేందర్ గడ్డమీది వేణు తూళ్ళ వెంకన్న ఆగయ్య తదితరులు పాల్గొన్నారు

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రెండంచెల భద్రత, బుల్లెట్‌ప్రూఫ్‌ వెహికల్‌, భద్రతగా స్వాత్‌ కమాండోస్‌.. తహవూర్‌ రాణాకు రాచమర్యాదలు రెండంచెల భద్రత, బుల్లెట్‌ప్రూఫ్‌ వెహికల్‌, భద్రతగా స్వాత్‌ కమాండోస్‌.. తహవూర్‌ రాణాకు రాచమర్యాదలు
ముంబై ఉగ్రదాడి కుట్రదారుల్లో ఒకడైన తహవూర్‌ రాణా ను అమెరికా ప్రభుత్వం భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఆయన్ని భారత్‌కు తరలిస్తున్నారు. రాణాతో వస్తున్న...
పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి: సీపీఎం
మొదలుపెట్టని పూడికతీత పనులు.. మురికి కూపంగా మారిన నాలాలు.. డ్రైనేజీలు
షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైన దుకాణాలను ప్రజాట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తా
మధిరలో పూర్తైన‌ వంద పడకల హాస్పిటల్‌ను ప్రారంభించాలి : ఏలూరి నాగేశ్వర్‌రావు
కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలుగా రేషన్‌ దుకాణాలు : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
గర్భిణుల‌కు పోష‌కాహారం అందించాలి : సీడీపీఓ లక్ష్మి ప్రసన్న