ఏబిసిడి వర్గీకరణ బిల్ పాస్ అయినందున హర్షం వ్యక్తం చేస్తున్న ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తూళ్ళ వెంకన్న
నమస్తే భారత్ :-నెల్లికుదురు : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ప్రభుత్వ విశ్రాంతి భవనంలో ఎమ్మార్పీఎస్ మరియు ఉప కులాల తో ఏర్పడిన అత్యవసర సమావేశం అసెంబ్లీలో ఏబిసిడి వర్గీకరణ బిల్ పాస్ అయినందునహర్షం వ్యక్తం చేస్తున్న ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తూళ్ళ వెంకన్న అధ్యక్షతన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తూళ్ల వెంకన్న మాట్లాడుతూ22 తారీకున శనివారం రోజున అంబేద్కర్ సెంటర్లో 10 గంటలకు విజయోత్సవ ర్యాలీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాలాభిషేకం చేస్తున్న ప్రతి గ్రామం నుండి పది డప్పులు తీసుకుని నెల్లికుదురు మండలానికి 10 గంటలకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ బైండ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి జిలకర యాలాద్రి ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు మాతంగి హరీష్ ఎమ్మార్పీఎస్ మండల సహాయ కార్యదర్శి గాదె కృష్ణ బొల్లంపల్లి విజేందర్ గడ్డమీది వేణు తూళ్ళ వెంకన్న ఆగయ్య తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

