మాతృమూర్తి కమలమ్మ ప్రార్థన దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గుడిపూడి నవీన్
On
నమస్తే భారత్ :-మరిపెడ : మహబూబాబాద్ జిల్లాడోర్నకల్ నియోజకవర్గం లొని మరిపెడ మండలం, తనంచర్ల గ్రామంలో, గంగమ్మ గుడి అయ్యగారు యాసారపు లింగయ్య మాతృమూర్తి కమలమ్మ గురువారం ఉదయం హాట్ స్ట్రోక్ తో మరణించగా వారి ప్రార్థన దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను. ఓదార్చే.పరామర్శించిన.మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గుడిపూడి నవీన్ రావు వారి వెంట గ్రామ మాజీ సర్పంచ్ శ్వేత ముఖేష్, పేపర్ శ్రీను, లింగస్వామి, వెంకన్న, శ్రీను, రాజు, తదితరులు పాల్గొన్నారు
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
10 Apr 2025 12:08:53
ఝరాసంగం, ఏప్రిల్ 10 : అతి పురాతనమైన పొట్టిపల్లి సిద్దేశ్వర స్వామి జాతర మహోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ మండల పరిధిలోని బర్దిపూర్ దత్తగిరి...