మానవత్వాన్ని చాటిన టూ టౌన్ ఎస్ఐ రాజేశం కు కృత కృతజ్ఞతలు తెలిపిన వారి కుటుంబ సభ్యులు
నమస్తే భారత్ /దుబ్బాక : రోడ్డు ప్రమాదం జరిగి రోడ్డుపై పడిన వ్యక్తిని గమనించి అతని వద్దకు వెళ్లి 108 అంబులెన్స్ పిలిపించి బంధువులకు సమాచారం అందించి ఆసుపత్రికి పంపించి మానవత్వాన్ని చాటిన టూ టౌన్ ఎస్ఐ రాజేశం కు కృత కృతజ్ఞతలు తెలిపిన వారి కుటుంబ సభ్యులు రాజేశం ఎస్ఐ గతంలో దుబ్బాక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సమయంలో తేది 16-01-2024 నాడు 04:00 సమయంలో చింత జగదీష్ గ్రామం ముచెర్ల చెందిన వ్యక్తి దుబాక నుండి తన ఉరికి తా మోటార్ సైకిల్ పై వెళుతున క్రమమలో దుబ్బాక మనడలంలోని చికోడు గ్రామ శివారులో రోడ్ పైన ఒక పశువు అడ్డం రాగ చింత జగదీష్ కి బలమైన గాయాలు తగిలి స్పృహతప్పి కిందపడిపొగ అదే సమయంలో అటు వైపు వేలుచున్న జి.రాజేశం, ఎస్ఐ చూసి అతనికి శ్వాస వచ్చేలా చేసి వెంటనే దుబ్బాక హాస్పిటల్ కి చికిత్స కోసం పంపినారు. అప్పటినుండి చికిత్స పొందుతూ ఇ మద్యనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై హాస్పిటల్ నుండి బయటకు వచ్చినాడు, ఆరోజు ఆ సమయంలో రాజేశం ఎస్ఐ సమయానికి స్పందించి మానవత్వాన్ని చాటి హాస్పిటల్ కి పంపడం వల్లనే ఈరోజు చింత జగదీష్ ప్రాణాలతో హాస్పటల్ నుండి తిరిగి వచ్చాడని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేసి ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్కు ఇన్స్పెక్టర్ ఉపేందర్ సమక్షంలో రాజేశం ఎస్ఐకి కృతజ్ఞతలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంచారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

