బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన అడ్వకేట్ కందూరి మనోహర్ రెడ్డిని సన్మానించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
On
నమస్తే భారత్,షాద్ నగర్ : షాద్ నగర్ నియోజకవర్గం నుండి బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన కందూరి మనోహర్ రెడ్డి ని వారి స్వగృహంలో కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసి బూత్ స్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మోహన్ సింగ్, ఇస్నాతి శ్రీనివాస్, కొందుర్గు మండల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి, సుధాకర్ అప్ప, బాల్ రెడ్డి, కుడుముల బాలరాజ్, రంగన్న గౌడ్, పులిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Apr 2025 22:19:12
సిద్దిపేట: ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 08, మందికి ₹ 11,000/- వేల రూపాయల జరిమానా
సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ