ఎస్పీ రోహిత్ రాజుకు ప్రశంసా పత్రం 

ఎస్పీ రోహిత్ రాజుకు ప్రశంసా పత్రం 

నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది ఇతర శాఖల అధికారులను సమన్వయం చేస్తూ గడచిన పార్లమెంటు ఎన్నికలను సజావుగా జరిగేలా కృషిచేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజును సిఆర్పిఎఫ్ ఐజిపి చారుసిన్హా ప్రత్యేకంగా అభినందనలు తెలిపి డీజి డిస్క్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. సోమవారం  హైదరాబాదులోని సిఆర్పిఎఫ్ సౌత్ సెక్టార్ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజు ప్రశంస పత్రాన్ని  స్వీకరించారు. నిషేధిత మావోయిస్టు ప్రభావిత జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసి సమర్థవంతంగా పార్లమెంట్ ఎన్నికలను పూర్తి చేసినందులకు గాను ఈ గుర్తింపు లభించింది. జిల్లాలో విధులు నిర్వర్తించే పోలీస్ అధికారులు సిబ్బంది సమిష్టి కృషి వల్లనే పార్లమెంట్ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమర్థవంతంగా పూర్తి చేయగలిగామని ఈ సందర్బంగా ఎస్పీ తెలిపారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష, 1000/- జరిమానా  డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష, 1000/- జరిమానా 
    సిద్దిపేట: ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి  వాహనాలు  నడిపిన 08, మందికి ₹ 11,000/- వేల రూపాయల జరిమానా సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ
#Draft: Add Your Title
తక్కువ ధరకి బంగారం ఇప్పిస్తానని చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తి నీ అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించిన టూ టౌన్ పోలీసులు నిందితుని వివరాలు
పోలీసు కళాబృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు అనే కార్యక్రమం తేదీ: 07-04-2025 రాత్రి రాజగోపాలపేట   పోలీస్ స్టేషన్ పరిధిలోని " నంగునూరు మండల కేంద్రంలో " నిర్వహించడం జరిగింది
ఉపాధి కూలీల‌కు క‌నీస వ‌స‌తులు క‌ల్పించాలి : జూకంటి పౌల్‌
రెండు గంటలైనా రాని 108 అంబులెన్స్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు.. ఆ ఐదుగురికి ఉరే ఖరారు..!