భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్

 షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ తాపర్ 94వ అమరవీర వర్ధంతి సందర్భంగా వారికి జోహార్లు.  ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి మాగం లోకేష్  భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి యువత  ముందుకు సాగాలి

భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్

నమస్తే భారత్ :-గార్ల  : అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో  గార్ల మండల కేంద్రంలో భగత్ సింగ్, రాజ్ గురు,సుక్ దేవ్ చిత్రపటానికి పూలమాలలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమైక్య జిల్లా అద్యక్షులు మాగం లోకేష్  మాట్లాడుతూ,, దేశ స్వతంత్ర పోరాట వీరుడు భగత్ సింగ్ అని సూచించారు. నేటి యువత భగత్ స్ఫూర్తితో  ముందుకు వెళ్లాలి అని కోరారు. భగత్ సింగ్ విప్లవవిరుడు భగత్ సింగ్ చదువుకునే రోజుల్లోనే జూలియాన్ వాలాబాగ్ దుర్ఘటనతో చలించిపోయారని అన్నారు. దేశ స్వతంత్ర కోసం 23 సంవత్సరాలకి ప్రాణ త్యాగం చేసి ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారని అన్నారు. భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశ స్వతంత్ర పోరాట వీరుడు భగత్ సింగ్ కు భారతరత్న ప్రకటించి, ఆయన జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాము.సూర్యడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెగిలించిన ఉరికొయ్యలను సైతం ముద్దాడిన యువకిశోరాల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కస్తూరిబా ఏఐఎస్ఎఫ్ సభ్యులు నందిని,వర్శ,మోనికా,ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష, 1000/- జరిమానా  డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష, 1000/- జరిమానా 
    సిద్దిపేట: ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి  వాహనాలు  నడిపిన 08, మందికి ₹ 11,000/- వేల రూపాయల జరిమానా సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ
#Draft: Add Your Title
తక్కువ ధరకి బంగారం ఇప్పిస్తానని చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తి నీ అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించిన టూ టౌన్ పోలీసులు నిందితుని వివరాలు
పోలీసు కళాబృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు అనే కార్యక్రమం తేదీ: 07-04-2025 రాత్రి రాజగోపాలపేట   పోలీస్ స్టేషన్ పరిధిలోని " నంగునూరు మండల కేంద్రంలో " నిర్వహించడం జరిగింది
ఉపాధి కూలీల‌కు క‌నీస వ‌స‌తులు క‌ల్పించాలి : జూకంటి పౌల్‌
రెండు గంటలైనా రాని 108 అంబులెన్స్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు.. ఆ ఐదుగురికి ఉరే ఖరారు..!