పరీక్ష కేంద్రాలను పరిశీలించిన తాసిల్దార్ నరేష్

 పరీక్ష  కేంద్రాలను పరిశీలించిన తాసిల్దార్ నరేష్

నమస్తే భారత్: పినపాక : పినపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని సోమవారం పినపాక తహసీల్దార్ అద్దంకి నరేష్ పరిశీలించారు. పరీక్షా గదులను తనిఖీ చేశారు. గదులలో వెంటిలేషన్, తాగు నీటి వసతి చక్కగా ఉండే విధంగా నిర్వాహకులు శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను సెంటర్ సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు.పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

#Draft: Add Your Titleమంచు ఫ్యామిలీ వివాదం.. మ‌నోజ్ కారు ఎత్తుకెళ్లిన విష్ణు #Draft: Add Your Titleమంచు ఫ్యామిలీ వివాదం.. మ‌నోజ్ కారు ఎత్తుకెళ్లిన విష్ణు
మంచు కుటుంబంలో వివాదాలు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. మోహన్ బాబు కుమారులైన మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య గ‌త కొన్ని నెల‌లుగా వివాదాలు నడుస్తున్నాయి. అయితే,...
టాలీవుడ్ కమెడియ‌న్ స‌ప్త‌గిరికి మ‌తృవియోగం
రేపు ఉదయం భారత్‌కు ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్‌ రాణా
ట్రంప్‌ టారిఫ్‌ వార్‌..! భారీ నష్టాల్లో మొదలైన భారత స్టాక్‌ మార్కెట్లు..!
తుర్కయాంజల్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ..
మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ.. 14 మందిని యువకులను అరెస్టు చేసిన పోలీసులు
గృహ‌రుణాల‌పై త‌గ్గ‌నున్న వ‌డ్డీరేట్లు.. 25 బేసిస్ పాయింట్లు త‌గ్గిన రెపో రేటు