పరీక్ష కేంద్రాలను పరిశీలించిన తాసిల్దార్ నరేష్
On
నమస్తే భారత్: పినపాక : పినపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని సోమవారం పినపాక తహసీల్దార్ అద్దంకి నరేష్ పరిశీలించారు. పరీక్షా గదులను తనిఖీ చేశారు. గదులలో వెంటిలేషన్, తాగు నీటి వసతి చక్కగా ఉండే విధంగా నిర్వాహకులు శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను సెంటర్ సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు.పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget
Latest News
09 Apr 2025 11:20:06
మంచు కుటుంబంలో వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. మోహన్ బాబు కుమారులైన మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య గత కొన్ని నెలలుగా వివాదాలు నడుస్తున్నాయి. అయితే,...