ఆల్ ది బెస్ట్

ఆల్ ది బెస్ట్

నమస్తే భరత్/మక్తల్ :  నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలో పదవ తరగతి పరీక్షలు నేడు ప్రారంభం ఉన్న నేపథ్యంలో మాజీ సర్పంచ్ రాజు పరీక్షకు వెళ్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి ఒత్తిడి లేకుండా.. పరీక్షలు ప్రశాంతంగా రాయాలని ప్రతి ఒక్కరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావడానికి ప్రయత్నించాలని ఆకాంక్షించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నేటి నుంచి సిద్దేశ్వర స్వామి జాతర.. వాల్ పోస్టర్‌ ఆవిష్కరణ నేటి నుంచి సిద్దేశ్వర స్వామి జాతర.. వాల్ పోస్టర్‌ ఆవిష్కరణ
ఝరాసంగం, ఏప్రిల్ 10 : అతి పురాతనమైన పొట్టిపల్లి సిద్దేశ్వర స్వామి జాతర మహోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ మండల పరిధిలోని బర్దిపూర్ దత్తగిరి...
బీహార్‌లో పిడుగుపాటుకు 21 మంది మృతి
నేను వేరే పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నా కాని.. ఎందుకు చేసుకోలేదంటే.. : రేణూ దేశాయ్
రెండంచెల భద్రత, బుల్లెట్‌ప్రూఫ్‌ వెహికల్‌, భద్రతగా స్వాత్‌ కమాండోస్‌.. తహవూర్‌ రాణాకు రాచమర్యాదలు
పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి: సీపీఎం
మొదలుపెట్టని పూడికతీత పనులు.. మురికి కూపంగా మారిన నాలాలు.. డ్రైనేజీలు
షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైన దుకాణాలను ప్రజాట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తా