కరెంట్ షాక్ తో యువకుడు మృతి

కరెంట్ షాక్ తో యువకుడు మృతి

నమస్తే భరత్ : నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో చందాపూర్ విషాదం చోటుచేసుకుంది ఆ గ్రామానికి చెందిన యువకుడు కరెంట్ షాక్ కు గురై మృతి చెందారు స్థానికుల వివరాలు ఆ గ్రామానికి చెందిన మహేష్ విద్యుత్ శాఖలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్నారు పర్మందొడ్డి వెళ్లే దారిలో ఎల్ సి తీసుకొని పనులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ సరపర కావడంతో యువకుడి అక్కడికక్కడే మృతి చెందారు యువకుడు మృత్తితో గ్రామంలో విషాదఛాయల్లు అలుముకున్నాయి.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

నేటి నుంచి సిద్దేశ్వర స్వామి జాతర.. వాల్ పోస్టర్‌ ఆవిష్కరణ నేటి నుంచి సిద్దేశ్వర స్వామి జాతర.. వాల్ పోస్టర్‌ ఆవిష్కరణ
ఝరాసంగం, ఏప్రిల్ 10 : అతి పురాతనమైన పొట్టిపల్లి సిద్దేశ్వర స్వామి జాతర మహోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ మండల పరిధిలోని బర్దిపూర్ దత్తగిరి...
బీహార్‌లో పిడుగుపాటుకు 21 మంది మృతి
నేను వేరే పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నా కాని.. ఎందుకు చేసుకోలేదంటే.. : రేణూ దేశాయ్
రెండంచెల భద్రత, బుల్లెట్‌ప్రూఫ్‌ వెహికల్‌, భద్రతగా స్వాత్‌ కమాండోస్‌.. తహవూర్‌ రాణాకు రాచమర్యాదలు
పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి: సీపీఎం
మొదలుపెట్టని పూడికతీత పనులు.. మురికి కూపంగా మారిన నాలాలు.. డ్రైనేజీలు
షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైన దుకాణాలను ప్రజాట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తా