కరెంట్ షాక్ తో యువకుడు మృతి
On
నమస్తే భరత్ : నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో చందాపూర్ విషాదం చోటుచేసుకుంది ఆ గ్రామానికి చెందిన యువకుడు కరెంట్ షాక్ కు గురై మృతి చెందారు స్థానికుల వివరాలు ఆ గ్రామానికి చెందిన మహేష్ విద్యుత్ శాఖలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్నారు పర్మందొడ్డి వెళ్లే దారిలో ఎల్ సి తీసుకొని పనులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ సరపర కావడంతో యువకుడి అక్కడికక్కడే మృతి చెందారు యువకుడు మృత్తితో గ్రామంలో విషాదఛాయల్లు అలుముకున్నాయి.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
10 Apr 2025 12:08:53
ఝరాసంగం, ఏప్రిల్ 10 : అతి పురాతనమైన పొట్టిపల్లి సిద్దేశ్వర స్వామి జాతర మహోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ మండల పరిధిలోని బర్దిపూర్ దత్తగిరి...