పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్త్ జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్
On
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : పదవ తరగతి పరీక్షల సందర్భంగా నారాయణపేట జిల్లా పరిధిలోని వివిధ పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు సిబ్బంది. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద 200 మీటర్ల వరకు ప్రజలు ఎవరు గుంపులు గుంపులుగా ఉండకుండా చూడాలని, పరీక్ష మొదలు నుండి పూర్తయి పేపర్లు రిటన్ వెళ్లే వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఎస్పీ తెలిపారు
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget