అకాల వర్షం.. ఈదురుగాలుల బీభత్సం
- పలు గ్రామాల్లో వడగళ్లతో కూడిన వర్షం.
On
నమస్తే భారత్ / మద్దూరు, : సోమవారం సాయంత్రం అకాల వర్షంతో పాటు బీభత్సమైన గాలులు వీయడంతో మండలంలోని వివిధ గ్రామాలలో చెట్లు విరిగిపడ్డాయి. అలాగే మద్దూరు మండలం నందిపాడు గ్రామంలో వడగళ్లతో కూడిన వర్షం పడటంతో వరి పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంటలు దెబ్బ తినడంతో తమను ప్రభుత్వము ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
07 Apr 2025 18:24:27
ఐపీఎల్లో భాగంగా ఆదివారం సొంత మైదానంలో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లోనూ బ్యాట్స్మెన్ మరోసారి విఫలమయ్యారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ,...