గోమాత కల్యాణ నికి జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపియస్ ని ఆహ్వానించారు.
On
నమస్తే భారత్ / ఉట్కూర్ మండలం : ఉట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ అంబత్రాయ క్షేత్రంలో వచ్చే నెల 4'వ తేది శుక్రవారం రోజున జరిగేటటువంటి 5వ గోమాత కళ్యాణ మహోత్సవానికి డాక్టర్ శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి సూచన మేరకు నారాయణపేట జిల్లా ఎస్పి యోగేష్ గౌతమ్ ని ఆహ్వానించడం జరిగింది. ఈ కళ్యాణం లోక కళ్యాణం కోసం జరుగుతుంది.కాబట్టి అందరూ హాజరు కావాలని స్వామీ జీ కోరారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Apr 2025 18:24:27
ఐపీఎల్లో భాగంగా ఆదివారం సొంత మైదానంలో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లోనూ బ్యాట్స్మెన్ మరోసారి విఫలమయ్యారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ,...