Category
నల్గొండ
నల్గొండ 

అంబారిపేటలో కన్నుల పండువలా సీతారాముల కళ్యాణం

అంబారిపేటలో కన్నుల పండువలా సీతారాముల కళ్యాణం శాలీగౌరారం : శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శాలీగౌరారం మండలంలోని వివిధ గ్రామాల్లోగల ఆలయాల్లో సీతారాముల కళ్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంబారిపేట గ్రామంలోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో గ్రామస్తులు రాములోరి కళ్యాణాన్ని కన్నులపండువలా నిర్వహించారు. సీతారాములను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి కళ్యాణం జరిపించారు.వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణలు, బాజా బజంత్రీలతో సీతమ్మ, రామచంద్రస్వామి...
Read More...
నల్గొండ 

ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి : బండ శ్రీ‌శైలం

ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి : బండ శ్రీ‌శైలం చండూరు, ఏప్రిల్ 05 : యాసంగి సీజ‌న్ ధాన్యం దిగుబ‌డులు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను వెంట‌నే ప్రారంభించాల‌ని, త‌రుగు మోసాల‌ను అరిక‌ట్టాల‌ని సీపీఎం న‌ల్ల‌గొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, సీహెచ్ లక్ష్మీనారాయణ అన్నారు. శ‌నివారం చండూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో...
Read More...
నల్గొండ 

న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి.. హుజూర్‌నగర్‌ కోర్టులో విధులు బహిష్కరించిన లాయర్లు

న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి.. హుజూర్‌నగర్‌ కోర్టులో విధులు బహిష్కరించిన లాయర్లు హుజూర్ నగర్, ఏప్రిల్ 4: న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అమలుచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయవాదులు డిమాండ్ చేశారు. గోదావరిఖని న్యాయవాది నూతి సురేష్‌పై దాడికి నిరసనగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లోని  కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కోర్టు ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ...
Read More...
నల్గొండ 

రాజాపేటలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

రాజాపేటలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు రాజాపేట, ఏప్రిల్ 03 : తెలంగాణ సాయుధ పోరాట‌ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో గురువారం ఘ‌నంగా నిర్వ‌హించారు. కొముర‌య్య ఫ్లెక్సీకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన...
Read More...
నల్గొండ 

పీడిత‌ వ‌ర్గాల చైత‌న్య జ్వాల దొడ్డి కొముర‌య్య : గుర్జ రామ‌చంద్రం

పీడిత‌ వ‌ర్గాల చైత‌న్య జ్వాల దొడ్డి కొముర‌య్య : గుర్జ రామ‌చంద్రం మునుగోడు, ఏప్రిల్ 03 : తెలంగాణ పీడిత‌, అణ‌గారిన వ‌ర్గాల చైత‌న్య జ్వాల దొడ్డి కొముర‌య్య అని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గుర్జ రామచంద్రం అన్నారు. కొముర‌య్య 98వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు మండ‌ల కేంద్రంలో గ‌ల కొముర‌య్య విగ్ర‌హానికి రైతు సంఘం, సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి...
Read More...
నల్గొండ 

పెట్టుబడిదారుల‌కు కొమ్ముకాస్తున్న రేవంత్ స‌ర్కార్ : క‌ట్ట లింగ‌స్వామి

పెట్టుబడిదారుల‌కు కొమ్ముకాస్తున్న రేవంత్ స‌ర్కార్ : క‌ట్ట లింగ‌స్వామి మునుగోడు, ఏప్రిల్ 02 : పెట్టుబ‌డిదారుల‌కు రేవంత్‌రెడ్డి స‌ర్కార్ కొమ్ముకాస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని క‌ట్ట‌బెట్టాలని చూస్తుంద‌ని, ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాలని డీవైఎఫ్ఐ న‌ల్ల‌గొండ‌ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు. మునుగోడు మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో బుధవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయ‌న మాట్లాడారు....
Read More...
నల్గొండ 

రేప‌టి నుంచి జరిగే డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షల బహిష్కరణ

రేప‌టి నుంచి జరిగే డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షల బహిష్కరణ నల్ల‌గొండ‌ విద్యా విభాగం (రామగిరి), ఏప్రిల్ 1 : తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంట‌నే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 2 నుంచి జ‌రిగే డిగ్రీ సెమిస్ట‌ర్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు తెలంగాణ అఫ్లియేటెడ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల...
Read More...
నల్గొండ 

హెచ్‌సీయూ భూముల అమ్మ‌కాన్ని ప్ర‌భుత్వం విర‌మించుకోవాలి : సాగ‌ర్ల మ‌ల్లేశ్‌

 హెచ్‌సీయూ భూముల అమ్మ‌కాన్ని ప్ర‌భుత్వం విర‌మించుకోవాలి : సాగ‌ర్ల మ‌ల్లేశ్‌ మునుగోడు, ఏప్రిల్ 1 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టిన ప్రయత్నాలను రాష్ట్ర ప్ర‌భుత్వం విరమించుకోవాలని సీపీఎం న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్‌ అన్నారు. యూనివర్సిటీ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం యూనివర్సిటీ ముందు జరిగే ధర్నాకు వెళ్లకుండా సీపీఎం నాయకులను మునుగోడు పోలీసులు...
Read More...
నల్గొండ 

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు ఆత్మీయ స్వాగ‌తం

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు ఆత్మీయ స్వాగ‌తం మునుగోడు, మార్చి 31 : సీపీఐ న‌ల్ల‌గొండ‌ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన విష‌యం తెలిసిందే. సోమ‌వారం ఆయ‌న స్వ‌గ్రామం మునుగోడు మండ‌ల ప‌రిధిలోని ఎల‌గ‌ల‌గూడెం వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా పలు పార్టీల నాయకులు, గ్రామ‌స్తులు ఎమ్మెల్సీ సత్యంను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల మాజీ...
Read More...
నల్గొండ 

సమాజంలో సోదరభావం పెంపొందాలి : అబ్దుల్ ఖాదీర్

సమాజంలో సోదరభావం పెంపొందాలి : అబ్దుల్ ఖాదీర్ కోదాడ‌, మార్చి 31 : అల్లా ఆశీస్సులతో సమాజంలో శాంతి సామరస్యాలు, ఐక్యత, సోదర భావం పెంపొందాలని కోదాడ పెద్ద మసీదు ఇమామ్ మౌలానా అబ్దుల్ ఖాదీర్ రషాదీ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఈద్గాలో రంజాన్ పర్వదినం సందర్భంగా సామూహిక ప్రార్ధనలు నిర్వహించి మాట్లాడారు. రంజాన్ మాసంలో ఆచరించిన ఉపవాస దీక్షల స్ఫూర్తితో అందరూ...
Read More...
నల్గొండ 

ఉండ్రుగొండలో రుద్రాభిషేకం

ఉండ్రుగొండలో రుద్రాభిషేకం చివ్వెంల, మర్చి 28 : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండ‌ల మండల పరిధిలోని ఉండ్రుగొండ గిరిదుర్గంలో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో నెలకొన్న ఉమా మహేశ్వర ఆలయంలో శుక్రవారం ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు. క్రోది నామ సంవత్సరం ఫాల్గుణ మాస శివరాత్రి సందర్భంగా మంత్రమూర్తి మనోహర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు...
Read More...