Category
మెదక్
మెదక్ 

సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాల నియంత్రణ : ఎస్‌ఐ రాజశేఖర్‌

సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాల నియంత్రణ : ఎస్‌ఐ రాజశేఖర్‌ సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు నియంత్రించ బడుతాయని న్యాల్కల్ మండలం, హద్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ చల్లా రాజశేఖర్ అన్నారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా మండలంలోని హద్నూర్, న్యాల్కల్, రేజింతల్, ముంగి తదితర గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ఎస్‌ఐ రాజశేఖర్‌ పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్సై చల్లా రాజశేఖర్ మాట్లాడుతూ.. నేరాల...
Read More...
మెదక్ 

శ్రీరామ నవమి.. వైభవోపేతంగా నగర సంకీర్తన

శ్రీరామ నవమి.. వైభవోపేతంగా నగర సంకీర్తన జహీరాబాద్, ఏప్రిల్ 6: శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని జహీరాబాద్‌ పట్టణంలో 149 వ నగర సంకీర్తన వైభవోపేతంగా జరిగింది. స్థానిక హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలోని భక్త బృందం నాగులకట్ట రోడ్డు లోని హనుమాన్ మందిరం నుంచి శ్రీరాం మందిర్ వరకు సీతారామ కీర్తనలు, రాధా గోపాలుని భజనలు చేస్తూ శోభయాత్ర నిర్వహించారు. శ్రీరాం...
Read More...
మెదక్ 

కేతకి ఆలయ పాలక మండలి నియామకం.. ప్రమాణ స్వీకారానికి మంత్రులు, ఎంపీ

కేతకి ఆలయ పాలక మండలి నియామకం.. ప్రమాణ స్వీకారానికి మంత్రులు, ఎంపీ ఝరాసంగం, ఏప్రిల్ 4 : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ పాలక మండలిని నియమిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 7వ తేదీన ఆలయ ఆవరణలో పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.2023 అక్టోబర్‌ మాసంలో అప్పటి పాలక మండలి సభ్యుల...
Read More...
మెదక్ 

వేతనాల కోసం కార్మికుల ఆందోళన.. నిలిచిన మిషన్ భగీరథ నీటి సరఫరా

వేతనాల కోసం కార్మికుల ఆందోళన.. నిలిచిన మిషన్ భగీరథ నీటి సరఫరా జహీరాబాద్/ఝరాసంగం, ఏప్రిల్ 3: వేతనాల కోసం మిషన్ భగీరథ కార్మికులు ఆందోళన చేస్తుండటంతో తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు గత 8 నెలల నుంచి వేతనాలు అందలేదు. దీంతో వేతనాలను వెంటనే ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు....
Read More...
మెదక్ 

కోట‌మైస‌మ్మ త‌ల్లి బ్ర‌హ్మోత్స‌వాలు ప‌రిస‌మాప్తం

కోట‌మైస‌మ్మ త‌ల్లి బ్ర‌హ్మోత్స‌వాలు ప‌రిస‌మాప్తం కారేప‌ల్లి, ఏప్రిల్ 02 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ దేవాలయంలో మూడు రోజులపాటు కొన‌సాగిన అమ్మవారి బ్రహ్మోత్సవాలు బుధవారం పరిస‌మాప్తి అయ్యాయి. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, చక్రతీర్థం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు కొత్తలంక కైలాస శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు భక్తులచే...
Read More...
మెదక్ 

బియ్యం కేంద్రానివి.. ప్రచారం రాష్ట్ర ప్రభుత్వానిది : బీజేపీ నేత కమలాకర్‌

బియ్యం కేంద్రానివి.. ప్రచారం రాష్ట్ర ప్రభుత్వానిది : బీజేపీ నేత కమలాకర్‌ హత్నూర, ఏప్రిల్ 02 : అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన విధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యాన్ని రాష్ట్రప్రభుత్వం ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి గునుకుంట్ల కమలాకర్ విమర్శించారు. ఈ విషయమై ఇవాళ ఆయన మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలుగా భారత ప్రధాని నరేంద్రమోదీ...
Read More...
మెదక్ 

గల్లీ కాంగ్రెస్ ప్రభుత్వ భూముల్ని కార్పొరేట్లకు పంచుతుంది : మాదాసు శ్రీనివాస్

గల్లీ కాంగ్రెస్ ప్రభుత్వ భూముల్ని కార్పొరేట్లకు పంచుతుంది : మాదాసు శ్రీనివాస్ గజ్వేల్, ఏప్రిల్ 2: ఢిల్లీ కాంగ్రెస్ కార్పోరేటీకరణను వ్యతిరేకిస్తుంటే ఇక్కడ గల్లీ కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వ భూముల్ని కార్పొరేట్లకు పంచుతుందని గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విద్యార్థుల చమటతో అధికారంలోకి వచ్చిందో నేడు అదే విద్యార్థుల నెత్తురు కండ్ల చూస్తుందని అన్నారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.....
Read More...
మెదక్ 

సైబ‌ర్ నేరాల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి.. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించిన పోలీసులు

సైబ‌ర్ నేరాల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి.. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించిన పోలీసులు జహీరాబాద్, ఏప్రిల్ 2 : ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ వంటి సైబన్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని హద్నూర్ పోలీసులు సూచించారు. బుధవారం న్యాల్కల్ మండలంలోని హద్నూర్ గ్రామ బస్టాండ్ చౌరస్తాలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ సేవాలాల్ , శ్యామయ్య మాట్లాడుతూ.. సైబర్‌ మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. బ్యాంక్‌...
Read More...
మెదక్ 

పండుగ రోజు పట్టణ వాసులకు తాగునీరు కరువాయె

పండుగ రోజు పట్టణ వాసులకు తాగునీరు కరువాయె సంగారెడ్డి, మార్చి 31 : తలాపునే నీరు ఉన్నా తాగడానికి చుక్క నీళ్లు రాక పండుగ రోజు పట్టణ వాసులు నీళ్ల కోసం ఎదురుచూపులు చూసి అధికారులపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, ఆదిత్య నగర్‌ కాలనీ అధ్యక్షుడు సాయిలు ఆరోపించారు.పట్టణంలో గత రెండు రోజులుగా మిషన్‌ భగీరథ నీటి...
Read More...
మెదక్ 

రంజాన్‌ మాసంలో ధానధర్మాలకు ప్రత్యేకత :

రంజాన్‌ మాసంలో ధానధర్మాలకు ప్రత్యేకత : మెదక్‌ మున్సిపాలిటీ, మార్చి 31 : రంజాన్‌ మాసం ఎంతో పవిత్రమైనదని బీఆర్‌ఎస్‌ జిల్లా ఆధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ మెదక్‌ పట్టణంలోని గాంధీనగర్‌ ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో వారు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు...
Read More...
మెదక్ 

నెల రోజులు పోలీస్‌ యాక్ట్‌-30 అమలు : సంగారెడ్డి ఎస్పీ పరితోష్‌ పంకజ్‌

నెల రోజులు పోలీస్‌ యాక్ట్‌-30 అమలు : సంగారెడ్డి ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ సంగారెడ్డి, మార్చి 31 : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలో నెల రోజుల పాటు 30, 30 (ఏ) పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరితోష్ పంకజ్‌ హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు...
Read More...
మెదక్ 

రంజాన్‌ స్పెషల్‌.. గ్రామాల్లో ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు

రంజాన్‌ స్పెషల్‌.. గ్రామాల్లో ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు కొండాపూర్‌, మార్చి 31 : మండల కేంద్రమైన కొండాపూర్‌తోపాటు గంగారం, అనంతసాగర్‌, మల్లేపల్లి, గొల్లపల్లి, తేర్పోల్‌, మల్కాపూర్‌ సహా అన్ని గ్రామాల్లో ముస్లిం సోదరులు రంజాన్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు అలింగనం చేసుకుంటూ ఈద్‌ ముబారక్‌ చెప్పుకున్నారు. 
Read More...