Category
హైదరాబాద్
హైదరాబాద్ 

గచ్చిబౌలిలో దారుణం.. గర్భవతి అయిన భార్యపై భర్త హత్యాయత్నం

గచ్చిబౌలిలో దారుణం.. గర్భవతి అయిన భార్యపై భర్త హత్యాయత్నం హైదరాబాద్‌: హైదరబాద్‌ గచ్చిబౌలిలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా భార్యను (Pregnant Wife) నడిరోడ్డుపై పడేసి సిమెంట్‌ ఇటుకతో దాడిచేశాడో భర్త. తీవ్రంగా గాయపడిన ఆమె చావుబతుకుల మధ్య దవాఖానలో చికిత్స పొందుతున్నది. గచ్చిబౌలి ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి వివరాల ప్రకారం.. వికారాబాద్‌కు చెందిన ఎండి.బస్రత్ (32) హఫీజ్ పేట్‌లోని ఆదిత్యనగర్‌లో...
Read More...
హైదరాబాద్ 

హెచ్‌సీయూ భూములను వెంటనే యూనివర్సిటీకే అప్పగించాలి

హెచ్‌సీయూ భూములను వెంటనే యూనివర్సిటీకే అప్పగించాలి చిక్కడపల్లి, ఏప్రిల్ 5: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని టీజీఐసీకి కేటాయించడం అన్యాయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అట్టి భూములను తిరిగి వెంటనే యూనివర్సిటీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. డెమొక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ (డీఎస్ ఏ), డెమొక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ (డీఏటీఏ) ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య...
Read More...
హైదరాబాద్ 

ఎంపీ అరవింద్ వినతికి స్పందించిన కేంద్రమంత్రి జయశంకర్..

ఎంపీ అరవింద్ వినతికి స్పందించిన కేంద్రమంత్రి  జయశంకర్.. దుండిగల్, ఏప్రిల్ 5: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న మోడీ లోకి దిగడంతో ముందు చక్రాల ఎక్సెల్ విరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు టైర్లు రెండు ఊ డిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరికి ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు....
Read More...
Telangana  హైదరాబాద్ 

హైద‌రాబాద్‌లో ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌య‌ల‌క్ష్మి ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్‌లో ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌య‌ల‌క్ష్మి ఆత్మ‌హ‌త్య‌ హైద‌రాబాద్ : కవాడిగూడలోని సీజీవో టవర్స్‌పై నుంచి దూకి ఓ అధికారిని ఆత్మహత్య చేసుకున్నారు. గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సీజీవో టవర్స్‌లో ఉద‌యం 11:15 సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సీజీవో టవర్స్‌ సిబ్బంది గాంధీనగర్‌ పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గాంధీనగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌ టీంతో కలిసి...
Read More...
హైదరాబాద్ 

ఇళ్లలో పనికిరాకుండా ఉన్న వస్తువులను పట్టుకెళ్తున్న జీహెచ్‌ఎంసీ.. కూకట్‌పల్లిలో వినూత్న కార్యక్రమం

ఇళ్లలో పనికిరాకుండా ఉన్న వస్తువులను పట్టుకెళ్తున్న జీహెచ్‌ఎంసీ.. కూకట్‌పల్లిలో వినూత్న కార్యక్రమం కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 5: మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా… అయితే వాటిని మా వాహనాల్లో వేస్తే.. వాటిని తీసుకెళ్లి అవసరమైన వారికి అందజేస్తామని జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి సర్కిల్‌ అధికారులు చేపట్టిన వినూత్న ప్రచారానికి మంచి స్పందన వచ్చింది. కూకట్పల్లి జెడ్సీ అపూర్వ చౌహాన్, డీసీ గంగాధర్ ల పర్యవేక్షణలో శనివారం సర్కిల్ పరిధిలోని...
Read More...
హైదరాబాద్ 

దోషం పోగొడుతానని బంగారం, ఇంటి పత్రాలు కొట్టేశాడు.. కాచిగూడలో మహిళను మోసం చేసిన బురిడీ బాబా

దోషం పోగొడుతానని బంగారం, ఇంటి పత్రాలు కొట్టేశాడు.. కాచిగూడలో మహిళను మోసం చేసిన బురిడీ బాబా హైదరాబాద్ తిలక్‌ నగర్‌లో నివాసం ఉండే గీత వైద్య అనే మహిళ భర్త దిల్‌సుఖ్‌నగర్‌లోని వశిష్ట జూనియర్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేవాడు. ఏడాది క్రితం అతను చనిపోయాడు. దీంతో అతనికి బదులుగా గీత వైద్య అదే కాలేజీలో లెక్చరర్‌గా చేరింది.అదే సమయంలో శివస్వామి అనే బాబాను గీత వైద్యకు కాలేజీ ప్రిన్సిపల్‌ సౌమ్య పరిచయం చేసింది....
Read More...
హైదరాబాద్ 

వనమేధం లోగుట్టు.. గ్రోక్‌ రట్టు

వనమేధం లోగుట్టు.. గ్రోక్‌ రట్టు హైదరాబాద్‌,  : జీవ వైవిధ్యానికి, పచ్చదనానికి ఆలవాలమైన హెచ్‌సీయూ భూముల్లో రేవంత్‌ ప్రభుత్వం సాగించిన దమనకాండపై యావత్తు దేశం ఒక్కటై నినదించింది. అర్థరాత్రి పూట గుట్టుచప్పుడు కాకుండా మూగజీవాలపై ఉరికిన వందలాది బుల్డోజర్లను భారతావని ముక్తకంఠంతో నిరసించింది. ఐదు రోజులుగా కొనసాగుతున్న వనమేధంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం రేవంత్‌ ప్రభుత్వంపై కన్నెర్రజేసింది. ఈ క్రమంలో...
Read More...
హైదరాబాద్ 

రైలులో మైనర్‌ బాలికపై లైంగిక వేధింపులు..

రైలులో మైనర్‌ బాలికపై లైంగిక వేధింపులు.. హైదరాబాద్‌: రైలులో ఓ మైనర్‌ బాలికను ఓ దుండగుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. అర్ధరాత్రి సమయంలో రైలులో బాత్రూమ్‌కు వెళ్లిన బాలికను ఫోన్‌లో వీడియోలు తీసి అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. రక్సెల్‌-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఒడిశాకు చెందిన ఓ కుటుంబం ప్రయాణిస్తున్నది. వారిలో 16 ఏండ్ల బాలిక కూడా ఉన్నది. కేల్జార్‌ స్టేషన్‌ సమీపంలో అర్ధరాత్రి 2...
Read More...
హైదరాబాద్ 

హెచ్‌సీయూలో ఇప్పటికీ ఆగని పనులు.. కొనసాగుతున్న చెట్ల నరికివేత

హెచ్‌సీయూలో ఇప్పటికీ ఆగని పనులు.. కొనసాగుతున్న చెట్ల నరికివేత హైదరాబాద్‌: కంచ గచ్చీబౌలిలోని వివాదాస్పద స్థలంలో పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 400 ఎకరాల్లో చేపట్టిన పనులను ఒక రోజుపాటు నిలిపివేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం చెట్ల నరికివేత, చదును చేసే కార్యక్రమాన్ని ఆపివేయలేదు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో కూడా కూలీలతో చెట్లను నరికివేయించే పనులను...
Read More...
హైదరాబాద్ 

ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక వస్తే.

ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక వస్తే. ఖైరతాబాద్‌,: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానంపై వేటు పడాలని నియోజకవర్గ కాంగ్రెస్‌ అసమ్మతి నేతలు వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్‌లో అసెంబ్లీ ఉప ఎన్నిక అనివార్యమైతే 30 ఏండ్లుగా నిరంతారయంగా కాంగ్రెస్‌లో ఉన్న రాజు యాదవ్‌కు టికెట్‌ కేటాయించాలంటూ ఇటీవల కేబీఆర్‌ పార్కు వద్ద కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల పేరుతో ఓ భారీ ఫ్లెక్సీ వెలియడంతో...
Read More...
హైదరాబాద్ 

అసెంబ్లీలో రేవంత్‌ వ్యాఖ్యలపై ‘సుప్రీం’ ఆగ్రహం.. సీఎంను హెచ్చరించాలని న్యాయవాదికి సూచన.

అసెంబ్లీలో రేవంత్‌ వ్యాఖ్యలపై ‘సుప్రీం’ ఆగ్రహం.. సీఎంను హెచ్చరించాలని న్యాయవాదికి సూచన. హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో ఎవరు పార్టీ మారినా ఉప ఎన్నికలు రావు అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్‌, పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలోకి మారినా ఉప ఎన్నికలు రావంటూ అసెంబ్లీ సాక్షిగా...
Read More...
హైదరాబాద్ 

బీసీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి : రాజేందర్ పటేల్ గౌడ్

బీసీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి : రాజేందర్ పటేల్ గౌడ్ కాచిగూడ, ఏప్రిల్ 2: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం కల్పించిన రిజర్వేషన్లకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించి, చట్టబద్ధత కల్పించాలని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర బీసీ మహాసభ ఆధ్వర్యంలో పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు....
Read More...